prajatantra_news

prajatantra_news

భాగ్యనగరంలో వర్షం

Heavy rains hit Palamuru

పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం రాగల ఐదు రోజుల్లో వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పనుల మీద…

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో…   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ఫార్ములా ఈIకార్‌ రేస్‌ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా అదేనెల…

మా పురోగతిలో భాగస్వాములుకండి

తెలంగాణ అన్‌ స్టాపబుల్‌.. ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత, జూన్‌ 14: సంక్షేమం, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను…

మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అడ్లూరి

సీఎంను కలిసిన జూపల్లి, వాకిటి, పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా…

ఇరాన్‌పై ఇజాయ్రెల్‌ భీకర దాడులు

ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతి న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలే లక్ష్యం ఇజ్రాయెల్‌ శుక్రవారం ఉదయం ఇరాన్‌పై తీవ్రమైన దాడుల శ్రేణిని ప్రారంభించింది, ఇందులో న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దేశంలోని ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతిచెందారు. భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఈ రెండు ప్రత్యర్థి దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ప్రాంతీయ…

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు…

ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయ‌న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…

టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం 242 మంది ప్ర‌యాణికుల దుర్మరణం? మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ.. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్‌ ‌షా గాంధీనగర్‌, జూన్ 12: అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171  ర‌న్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం  1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే ప్ర‌మాదానికి…

నటి కల్పికపై కేసు నమోదు

పబ్‌లో హంగామా హైదరాబాద్‌, జూన్‌ 12: ప్రిజం పబ్‌లో నానా హంగామా చేసిన నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేసింది. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు,…