prajatantra_news

prajatantra_news

కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలి

– కేంద్రానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించిందన్నారు. అయితే…

దేశ ప్రయోజనాలపై రాజీపడేది లేదు

– ట్రంప్‌ వాణిజ్య సుంకాలపై లోక్‌సభలో పీయూష్‌ గోయల్‌ న్యూఢల్లీి, ప్రజాతంత్ర, జులై 31: దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై లోక్‌సభలో ఆయన…

క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టుల నిర్మాణం

– సిస్ట్రా గ్లోబల్‌ డిజిటల్‌ టూల్స్‌ ప్రారంభోత్సవ సభలో మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: తెలంగాణ రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్రో డిజైన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ

– ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేస్తాం – పాదయాత్ర‌లు కాంగ్రెస్‌కు అల‌వాటే – రానున్న కాలంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు – మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌లో మంత్రులు పరిగి, ప్రజాతంత్ర, జూలై 31: ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద ని ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,మంత్రి…

సరోగసి పేరుతో ‘సృష్టి’లో మోసాలు

– రిమాండ్‌ రిపోర్టులో వెల్ల‌డించిన‌ పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూలై 31: సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్‌ నమ్రత కేసులో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఐవీఎఫ్‌ కోసం వొచ్చిన వారిని సరోగసీ వైపు దారిమళ్లించి లక్షలు దండుకున్నట్లు గుర్తించారు. నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.…

సిగాచి ప్రమాదంపై హైకోర్టులో పిల్‌

– ప్రభుత్వానికి నోటీసులు జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని సిగాచి కర్మాగారంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకగా ఉందనే వ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్మాగారంలో భద్రతా నిబంధనలు పాటించడం లేదని, బాధిత కార్మికుల కుటుంబాలకు…

విూరు చెప్పే రాజ్యాంగాన్ని ఆచరిస్తారా?

– సుప్రీం తీర్పుపై రాహుల్‌కు హరీష్‌ రావు ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ…

సుప్రీం కోర్టు తీర్పుపై నిపుణులతో చర్చించి నిర్ణయం

– స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31: ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌స్పష్టం చేశారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామన్నారు. ఈ క్రమంలో ధన్‌ఖడ్‌ ‌వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.…

రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులకు పతకాలు

– 2026 ఆసియన్‌ గేమ్స్‌, 2028 ఒలింపిక్స్‌ లక్ష్యం    – మంత్రి పొన్నం, కార్యదర్శి శ్రీధర్‌, ఎంజేపీ కార్యదర్శి సైదులు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: జాతీయస్థాయిలో జరిగిన టి స్కాన్‌ యూత్‌ ఓపెన్‌ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్‌…

సుప్రీం తీర్పు సిఎం రేవంత్‌కు చెంపపెట్టు

– బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే వివేకానంద హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద…