prajatantra_news

prajatantra_news

పంట కాల్వలకు నీరు విడుదల

– లక్నవరం చెరువు కింద ప్రతీ ఎకరాకు నీరందిస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క గోవిందరావుపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: లక్నవరం వద్ద పంట కాల్వలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతకాలంగా రైతులకు…

డిసెంబరుకు వైటీపీఎస్‌ మిగతా యూనిట్లు పూర్తి

– జనవరి నుంచి విద్యుత్‌ ఉత్పాదన -స్టేజ్‌-1లోని ఒకటవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు దామరచర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 1: యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లోని అన్ని యూనిట్లను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి…

వైటీపీఎస్‌ యూనిట్‌-1 జాతికి అంకితం

నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌-1ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లో కలిసి శుక్రవారం జాతికి అంకితం…

నయవంచనకు మరో పేరు కాంగ్రెస్‌

– ఫార్మా సిటీ రద్దు చేస్తే భూములను తిరిగి ఎందుకివ్వరు? – అనుముల బ్రదర్స్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇపుడు ఇతర అవసరాలకు వాటిని…

విశ్వసనీయతను కోల్పోతున్న పత్రికా సంస్థలు

– జర్నలిజంలో వింత పోకడలు – జర్నలిస్టు అనే పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది.. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కమ్యూనిస్టులు ఉప్పు…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

– 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ – నామినేషన్లు దాఖలుకు 21 చివరి తేదీ – సెప్టెంబర్‌ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన న్యూదిల్లీ, ఆగస్టు 1: జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 9న ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల…

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

– ఈనెల 5న విచారణకు రావాలి ముంబై, ఆగస్టు 1: బ్యాంకు రుణాల మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. అనిల్‌ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు…

సీఎంకు మరో ఊరట

బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో మరో ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్‌…

వ్య‌వ‌సాయం నుంచి క్రీడా శాఖకు..

– మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి ‘శిక్ష’ – సీఎం ఉత్తర్వులపై విమర్శల వెల్లువ ముంబై, ఆగస్టు 1: తప్పు చేసిన ఉద్యోగులకు శిక్షగా శాఖ మార్పులో, ప్రాధాన్యత లేని పోస్టులోకి బదిలీలో ఉంటాయి. కానీ సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ ఆడిన మంత్రిని శిక్షిస్తారనుకుంటే ఆయన్ను కూడా ఉద్యోగి మాదిరి ఉన్న…

స్పీకర్‌కు సుప్రీం సూచనలు మాత్రమే చేసింది

– గతంలో ఫిరాయింపులను మరచిన బీఆర్‌ఎస్‌ – విూడియా సమావేశంలో మండపడ్డ అద్దంకి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. దీనిపై ఎవరికి వారు వక్ర భాష్యాలు చెబుతున్నారన్నారు. సీఎల్పీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన…