prajatantra_news

prajatantra_news

దిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

– హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి – సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కారు గుర్తింపు న్యూదిల్లీ, నవంబర్‌1 1: ‌దిల్లీ నగరాన్ని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ ‌వద్ద జరిగిన ఈ భయానక పేలుడులో 9మంది అక్కడికక్కడే మృతిచెందగా,…

బాంబు దాడి నిందితులను వొదలబోం

– భూటాన్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ హెచ్చరిక – బాధాత‌ప్త‌ హృదయంతో ఇక్కడికి వొచ్చానని వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌ 11: ‌దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వొదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని.. దాడికి గల కారణాలను…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11:‌ జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…

మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం !

– మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి – ఎన్నడూ లేనివిధంగా రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు – మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపాందించామని, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య, క్రీడల శాఖల…

ఇండ్ల లబ్ధిదారులకు రూ.202.93 కోట్ల విడుదల

– హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో…

21, 22తేదీల్లో ఐమాక్స్‌లో బ‌హు భాషా చిత్రాల ప్రద‌ర్శ‌న‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : నార్త్ ఈస్ట్‌ క‌నెక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఐమాక్స్‌లో థియేటర్‌లోని స్క్రీన్‌-4, స్క్రీన్‌-5 లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతోపాటు 4 తెలుగు సినిమాలు…

వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.12.99 కోట్ల తక్షణ సాయం

– నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక…

గుండె లయ రుగ్మతలకు ‘క్యూ డాట్’ చికిత్స

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మహిళల‌ను దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న క్రమరహిత హృదయ స్పందన సమస్యకు వినూత్న చికిత్సతో ఉపశమనం లభించింది. దేశంలో ఆధునిక హృదయ చికిత్సలో ముందంజలో ఉన్న బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ మరో మైలురాయిని సాధించింది. తాజాగా ప్రారంభమైన క్యూ డాట్ టెక్నాలజీ సహాయంతో ఆట్రియల్…

ప్రశాంతంగా కొన‌సాగుతున్న జూబ్లీహిల్స్ పోలింగ్‌

– 139 డ్రోన్ల‌తో పోలింగ్‌ బూత్‌ల‌ పర్యవేక్షణ – స్థానికేతరులైన ప్రజాప్రతినిధులపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరన 11: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ బూత్‌ల‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 32 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని పడాల…

అందెశ్రీ పార్థివ‌ దేహానికి మంత్రుల నివాళులు

హైదరాబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: హైదరాబాద్‌లో సోమవారం మృతిచెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు  ఘట్‌కేస‌ర్‌ ఎన్ ఎఫ్ సీ న‌గ‌ర్‌లో మంగళవారం జరిగాయి. ఈ సందద‌ర్భంగా లాలాపేట ఆయన నివాసంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని పలువురు సంద‌ర్శించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.…