prajatantra_news

prajatantra_news

శాస్త్రీయ పద్ధతుల్లో ఆ మూడు బ్యారేజీల పునరుద్ధరణ

– కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం – మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల…

సివిల్స్‌ ఇంటర్వ్యూలకు 43మంది ఎంపిక అభినందనీయం

– అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’తో ఆర్థిక సాయం  – నిరుద్యోగుల కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన…

గురుకులాల బకాయిలు రూ.163 కోట్లు విడుదల

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్‌, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో…

రైతులకు బాసటగా నిలుస్తాం

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలిపారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల…

నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం పనులు చేయిస్తున్నాం

– పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క – భక్తుల నమ్మకంతో ఆటలాడొద్దు – ప్రతిపక్షాలు, రాజకీయ పత్రికలకు హితవు – పనులు పరిశీలించిన మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా, అడ్లూరి ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అంటే మాకు(సీఎం, మంత్రులకు) ఉండేది బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం.. అందుకే నిష్ఠతో, చిత్తశుద్ధితో…

బాంబు పేలుళ్లపై విమర్శలు అర్థరహితం

– సోషల్‌ విూడియా విమర్శలపై ఎంపీ రఘునందన్‌ ఆగ్రహం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌12: దిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై సోషల్‌ విూడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా ఖండిరచారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్‌ వరకు ’సర్దార్‌ ` ఏక్తా’ పాదయాత్ర…

బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్‌

– ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ…

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

– దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయి – కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,నవంబర్‌11: ‌దిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం…

బీహార్‌లో ముగిసిన రెండో దశ పోలింగ్‌

– అత్యధికంగా 67.14శాతం వోటు హక్కు వినియోగం – వోటేసిన దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు – కృష్ణగంజ్‌లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్‌ ‌పాట్నా,నవంబర్‌11: ‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల  రెండో దశ పోలింగ్‌ ‌ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ ‌ముగిసిందని ప్రకటించారు.  20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం…

దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే

– ప్రతి ఒక్కరూ చదువుకోవాలి – ఇదే జాతీయ విద్యా విధానం – మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలే లక్ష్యం – స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: దేశ భవిష్యత్తును మార్చ గల శక్తి విద్యకు మాత్రమే ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.…