prajatantra_news

prajatantra_news

నిరసన హద్దు దాటితే..

– కోల్‌క‌తా మైదానంలో విధ్వంసంపై దేశ పరువుకు మచ్చ – నిర్వహణలో దారుణ వైఫల్యం – అభిమానుల ఆగ్రహం – తెలంగాణ ప్లానింగ్ కు జాతీయ గుర్తింపు – హైదరాబాద్లో మెస్సీకి ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు…

న్యాయ‌బ‌ద్ధంగా ఓటింగ్ జ‌ర‌గాలి

– ఓట్ చోరీపై రాష్ట్రంలో సంత‌కాల సేక‌ర‌ణ‌ -మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయ‌న దిల్లీ వెళ్లారు. ప్ర‌యాణానికి ముందు ఆయ‌న…

ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి

మునుగోడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : గ్రామ సర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయాన‌ని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడో అభ్య‌ర్థి. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన చెనగొని కాటంరాజు (45) ఈనెల…

మరోసారి కాంగ్రెస్ హవా

– రెండో విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు – మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం – రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు – ముందంజలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు  – ద్వితీయ, తృతీయస్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు – సత్తా చాటిన స్వతంత్ర అభ్యర్థులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 :…

డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ఎన్‌ఈడబ్ల్యు), మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు సంయుక్తంగా ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించారు. ఎండీఎంఏ(డ్రగ్స్‌) విక్రయిస్తున్న పెడ్లర్‌ ఒకరు, ఇద్దరు సబ్‌-పెడ్లర్లను వారు అరెస్టు చేశారు.…

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ సందర్శించిన ఎంపీ రఘునందన్‌

– త్వరలో స్టేషన్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా కొమురవెల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లోనే రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని…

ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం

– 12 మందిపై సస్పెన్షన్ వేటు  చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలైన బ్యాలెట్‌ పేపర్లు శుక్రవారం మురుగు కాలువలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన 12 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఇలా…

భద్రాద్రిలో 20నుండి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

– 29న గోదావరిలో తెప్పోత్సవం – 30న ఉత్తర ద్వార దర్శనం – ఉత్సవాలకు ముమ్మ‌రంగా  ఏర్పాట్లు   భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి జనవరి 9వతేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  9వ…

ఆదర్శవంతుడు నవీన్‌ పట్నాయక్‌

– తన జీతభత్యా పేదలకు ఉపయోగించాలని సీఎంకు లేఖ భువనేశ్వర్‌, డిసెంబర్‌ 14: నవీన్‌ పట్నాయక్‌.. రాజకీయాల్లో నిజాయతీపరుడెవరంటే ఇట్టే చెప్పవచ్చు. భూత‌ద్దం వేసి వెదికినా ఈయ‌న‌లాంటివారు క‌నిపించ‌రంటే అతిశ‌యోక్తి లేదు. ఆయనే ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి.. ఆయన గురించి ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో ఇపుడు చూద్దాం. తనకు వచ్చే జీతభత్యాలు అన్నీ పేదల…

ఫుడ్ పాయిజనింగ్‌పై బాలల కమిషన్ సీరియస్‌

– హాస్టల్ భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీ – విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : నగరంలోని బాగ్ లింగంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది.  కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్…