prajatantra_news

prajatantra_news

ప్ర‌జాసేవ‌కుడిగా గుర్తింపు పొందితేనే హోదాకు న్యాయం

– తీసుకొచ్చిన మంచి మార్పే గౌర‌వాన్ని తెస్తుంది – మాన‌వ‌త్వంతో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో మెల‌గాలి – నిర్ల‌క్ష్య నిర్ణ‌యం ఖ‌రీదు ఒక జీవితం – యువ సివిల్ స‌ర్వెంట్ల‌కు డిప్యూటీ సి.ఎం. భ‌ట్టి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాక ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు…

హైద‌రాబాద్‌, శ్రీ‌శైలంల‌లో సీఈసీ జ్ఞానేష్‌ ప‌ర్య‌ట‌న‌

– 20న శ్రీశైలంలో స్వామి దర్శనం – 21న హైదరాబాద్‌లో బీఎల్‌వోలతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30…

ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు

– రీకౌంట్‌ కోరితే బీజేపీ మద్దుతుదారులపై దాష్టీకమా? ` అదే బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బహిరంగంగా రక్షణా.. – పైడిపల్లెలో ప‌రిణామాల‌పై బీజేపీ చీఫ్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: వెల్గటూరు మండలం పైడిపల్లె గ్రామంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు  

– పోష్ చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించిన‌ అనితా రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః  పోష్ చట్టంపై గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అవగాహన అవసరం అని , అందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోష్ కమిటీ కన్వీనర్, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , పోష్ చ‌ట్టం -2013  ప్రివెన్షన్…

పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు

– పెన్షనర్స్ కు చిరస్మరణీయుడు న‌కారా – పెన్ష‌న‌ర్స్ అసోసియేషన్ జిల్లా అధ్య‌క్షుడు న‌ర‌సింహారెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఉద్యోగులకు పెన్షన్ సాధించిన మహానుభావుడు ధర్మ స్వరూప్ నకారాకు జాతీయ పెన్షనర్స్  దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ కార్యాలయంలో నివాళుల‌ర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా…

దేశీయ క్యాబ్‌ ‌భారత్‌ ‌ట్యాక్సీ

– జనవరి 1నుంచి దిల్లీలో ప్రారంభం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్‌ ‌సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్‌ ‌ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ…

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిల్‌

-‌ దాఖలు చేసిన జయ వింధ్యాల అమరావతి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17:‌మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌సంచలనంగా మారింది. హిడ్మాతోపాటు ఇతరుల ఎన్‌కౌంటర్‌ ‌పై పీపుల్స్ ‌యూనిటి ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌ ‌హ్యూమన్‌ ‌రైల్స్ ‌ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల ఏపీ హై కోర్టులో పీల్‌ ‌దాఖలు చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల…

పంచాయతీ ఎన్నికల్లో సింబల్‌ ఉం‌టే దుమ్ము రేగేది

– రెండేళ్లలోనే ఈ ప్రభుత్వంపై  తీవ్ర వ్యతిరేకత – సర్పంచ్‌ల సన్మానంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 17: ‌రెండేళ్లలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌, ‌వార్డు…

వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలన

– రాష్ట్ర ఎన్నికల అధికారి కుముదిని, సీఎస్‌, డీజీపీలు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డిలు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారాపరిశీలించారు. ఈ సందర్భంగా…

మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం

– ఒకరి మృతి.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేదంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి దుర్గానగర్‌ వద్ద ఓ షెడ్డులోకి…