prajatantra_news

prajatantra_news

అధిష్టానం కోసం ‘రాహుల్ బంధు’

– రైతుల సొమ్ముతో అమ‌లు చేస్తున్న రేవంత్‌రెడ్డి – అందుకే నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు – సీటును కాపాడుకుంటున్న సీఎం – ఆరు గ్యారంటీల‌పై అసెంబ్లీలో నిల‌దీస్తాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్…

కేంద్ర నిధులు సాధించాలి

– గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట – బడ్జెట్‌లో పీఆర్, ఆర్డీకి పెద్ద పీట – బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామాల అభివృద్ధి,…

గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి…

దీనదయాళ్ ఆశయాలు మార్గదర్శకం కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతీ కార్యకర్తకు అత్యంత ముఖ్యమని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ…

గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బేగంపేట ఎయిర్‌పోర్టులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్…

యంగ్ ఇండియా స్పోర్ట్సు వర్సిటీలో సకల సౌకర్యాలు

– అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు – క్రీడా శాఖపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై సోమవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో…

యువతకు సివిల్ డిఫెన్స్ వలంటీర్ శిక్షణ

– ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ యువతను అత్యవసర సేవలకుచేరుకునే ముందు ప్రథమ స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) తయారు చేయడానికి సివిల్ డిఫెన్స్ వలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారం రోజులపాటు సాగే…

చమురు ధరలతో మార్కెట్ల కుదేలు

–  రూపాయి విలువ ప‌డిపోవ‌డంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం న్యూదిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ…

సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

– షాద్‌నగర్‌లో రహస్యంగా డ్రగ్ తయారీ – ఇద్దరి అరెస్ట్. మరికొందరి కోసం గాలింపు – ఈగిల్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్…

కుటుంబంతో వెంకన్నను దర్శించుకున్న భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు. నూతన దంపతులైన తన కుమారుడు, కోడలు సూర్య…