prajatantra_news

prajatantra_news

ఒకే భాష‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌ త‌గ‌దు

– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు  – ద‌క్షిణ ప్రాంత భాష‌ల‌పై దాడి: ప్ర‌కాశ్‌రాజ్‌ – ఈ ప్రాంతంలో బ‌ల‌మైన ప్రాంతీయ భాష‌లు: కె.శ్రీ‌నివాస్‌ – మాతృ భాష‌లోనే ఆలోచ‌న‌లు పంచుకోవాలి: డాక్టర్ మీనా కంద‌స్వామి – నిధుల కేటాయింపులో అన్యాయం:  ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19…

బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు

– దైవదూషణ పేరుతో హిందూ యువకుడి దారుణ హత్య – సంతాపంతో సరిపెట్టిన అధ్యక్షుడు యూనస్‌ ‌ఢాకా, డిసెంబరు 19: బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు మరోమారు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపారు. ముఖ్యంగా రాడికల్‌ ‌శక్తులు హిందువులను టార్గెట్‌ ‌చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. మైమన్‌సింగ్‌ ‌జిల్లాలో…

పార్లమెంట్‌ ‌నిరవధిక వాయిదా

– చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ముగింపు న్యూదిల్లీ, డిసెంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.  లోక్‌సభ, రాజ్యసభలు రెండూ నిరవధిక వాయిదా పడ్డాయి. ఉక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వందేమాతర గీతాలపన అనంతరం స్పీకర్‌ ఓం‌బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభకు ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు.…

శ్రీశైలం పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌

– అ‌మ్రాబాద్‌ ‌వద్ద స్వాగతం ప‌లికిన కలెక్టర్‌, ఎస్పీలు నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, డిసెంబరు 19:భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. శ్రీశైలం వెళ్లే క్రమంలో నాగర్‌ ‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ ‌బాదావత్‌ ‌సంతోష్‌, ‌జిల్లా ఎస్పీ డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌జీ పాటిల్‌ ‌స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి…

వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌కు దిగండి

– ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎవ‌రికుందో తేలుతుంది – ముఖ్య‌మంత్రికి కేటీఆర్‌ స‌వాల్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19:  పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 66శాతం ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు ఓటేసిన మాట నిజ‌మైతే మీ పార్టీలో చేర్చుకున్న ప‌దిమంది బీఆర్ఎస్ ఎమ్మ‌ల్యేల చేత రాజీనామా చేయించి త‌క్ష‌ణ‌మే ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్…

కేర్ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన ఈఎన్‌టీ శ‌స్త్రచికిత్స‌లు స‌క్సెస్‌

– యు.ఎస్‌, ఆస్ట్రేలయా రోగుల‌కు పూర్తి స్వ‌స్థ‌త‌ – ప్ర‌మాద‌క‌ర ఈఎన్టీ స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  డిసెంబర్ 19: ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో కూడా చికిత్సలు ఫలించని అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న రోగులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన…

ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ పొడిగింపు

– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ  న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ గడువును మరోవారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు…

రాయదుర్గంలో 17 కేజీల గంజాయి స్వాధీనం

– ఐటీ ఉద్యోగులకు సరఫరా చేస్తున్న నిందితుడి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడోచోట ఆ నేరాలు జరుగుతూనే ఉండటం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులకు గంజాయి…

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి

– కలిపేంతవరకు పోరాటం ఆగదు – ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’ – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర విభజన తర్వాత ముంపునకు సంబంధం లేకపోయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు పంచాయతీలు ఎట్టపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం…

సరస్వతీ పుత్రికపై హరీష్‌ కటాక్షం!

– ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయే పరిస్థితి – రుణం కోసం యత్నిస్తే ఆస్తి చూపాలన్న బ్యాంకర్లు – దీనావస్థను ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని తండ్రి  – తన ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చిన ఆపద్బాంధవుడు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఆమె పేరు మమత.. వారిది పేద కుటుంబం.. అయితేనేం చదువులో…