prajatantra_news

prajatantra_news

కిట్స్‌ విద్యార్థులు 317మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌

చైర్మన్‌ లక్ష్మీకాంతరావు వెల్లడి వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన 317మంది విద్యార్థులు ఎంపికైనారని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) చైర్మన్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5లక్షల నుండి రూ.15.5 లక్షల వరకు సీటీసీని ఆయా కంపెనీలు…

మహిళలకు న్యాయం చేసేందుకే ‘నారీ న్యాయ్‌’

– రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శారద – అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపైనే.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: మహిళా కమిషన్‌ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద అన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నారీ…

రాష్ట్రానికి పాలసీ కోసమే ‘విజన్‌’ డాక్యుమెంట్‌

– అధికారులు సమన్వయంతో పనిచేయాలి – కార్యదర్శుల పనితీరుపై ప్రతినెలా సీఎస్‌ సమీక్షలు – ప్రతినెలా చీఫ్‌ సెక్రటరీకి నివేదికలు ఇవ్వాలి – సచివాలయ ముఖ్య విభాగాల కార్యదర్ళుల సమావేశలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం…

కేసీఆర్‌ రాకతో సర్కార్‌లో వణుకు

– అర్ధరాత్రి వరకు విూటింగ్‌లు.. సవిూక్షలు – వాస్తు భయంతో సీఎం సచివాలయానికి రావట్లేదు – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కేసీఆర్‌ విూడియా ముందుకు వచ్చిన తర్వాత రేవంత్‌ సర్కార్‌ డిఫెన్స్‌లో పడిరదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తాను పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి…

కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం

– సర్పంచ్‌ కారు కిందపడి బాలిక మృతి – హాస్పిటల్‌ వద్ద బంధువుల ఆందోళన వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ కవ్లిూబాయ్‌ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా…

దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి

– నామినేటెడ్‌ పద్దతిలో భర్తీకి సర్కారు యత్నం – కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – సర్పంచ్‌ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని బీఆర్‌ఎస్‌…

కాంగ్రెస్‌ది మాఫియా పాలన

– చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా – ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం…

తోలు వలుస్తాం అంటే ఊరుకోం

– బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల ద్వారా బుద్ధి చెప్పిస్తాం – కేసీఆర్‌.. మీకు అసెంబ్లీ అంటే భయం ఎందుకు? – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తల్లాడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే కాంగ్రెస్‌ బలపరిచిన 85% మందిని సర్పంచులుగా గెలిపిస్తే తోలు వలుస్తా అని కేసీఆర్‌…

దార్శనిక పాలకుడు పీవీ నరసింహారావు

– వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశంలో ఆర్థిక ప్రగతికి, సమగ్ర సంక్షేమ సాధనకు బలమైన పునాదులు వేసిన దార్శనిక పరిపాలకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. పి.వి. 21వ…

ఆదర్శవంతుడు వాజ్‌పేయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడి దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా…