prajatantra_news

prajatantra_news

ఉమ్మడి ఏపీ నాటి జ‌ల‌ దోపిడీ పునరావృతం

– పట్టించుకోని ప్రభుత్వం -మాజీ మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు సూర్యాపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌సమైక్యాంధ్రలో మాదిరిగానే జల దోపిడీ మొదలైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ ‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నీళ్లు దోపిడీకి గురవుతూ హక్కులకు భంగం వాటిలోతోందన్నారు.  ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేంట‌ని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నార‌ని మండిపడ్డారు.…

విలువలు క‌లిగిన మ‌హానేత వాజ్‌పేయి

– దేశ ర‌క్ష‌ణ‌కోసం ఎంతో కృషిచేశారు – స‌ర్వ‌శిక్ష అభియాన్ ఆయ‌న చ‌ల‌వే – 101 జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌దివంగత అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి మంచి వక్త, మంచి పరిపాలనాదక్షుడు, విలువలు కలిగిన మహా నేత అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కొనియాడారు.అటల్‌…

నిరాశా నిస్పృహల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

– వేల కోట్ల సంపాదనలో ఓ ఇద్దరు మంత్రులు – వారు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లక తప్పదు – రాష్ట్రానికి పెద్ద శని కేసీఆర్‌ కుటుంబమే – అందుకే ఆయన్ను ఫాంహౌస్‌కే పరిమితం చేసిన ప్రజలు – సీఎంగా రేవంత్‌ భాష పద్దతిగా లేదు – జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం మాదే –…

మహారాష్ట్రలో అదుపుతప్పి కారు బోల్తా

– ముగ్గురు మహిళలు, ఓ బాలిక దుర్మరణం – మృతులను కాగజ్‌నగర్‌ వాసులుగా గుర్తింపు కాగజ్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: క్రిస్మస్‌ పండగపూట దేశంలో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17మంది మృతిచెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే మహారాష్ట్రలో మరో ప్రమాదంలో నలుగురు…

ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న కంటెయినర్‌ లారీ

– మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి – క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స – రాష్ట్రపతి , ప్రధాని మోడీ సంతాపం బెంగళూరు,డిసెంబర్‌ 25: కర్నాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17మంది సజీవ దహనమయ్యారు. మరో 13మంది గాయపడ్డారు. కంటెయినర్‌ లారీ డివైడర్‌ను…

అంద‌రూ ప్రేమ, ఆప్యాయతలతో జీవించాలి

– రాష్ట్ర ప్రజలకు క్రిస్టమస్‌ శుభాకాంక్షలు – బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి ప్రార్థనలు బయ్యారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ప్రపంచవ్యాప్తంగా శాంతి, సహనం, ప్రేమ, ఆప్యాయతలతో మానవులందరూ జీవించేలా ఆశీర్వాదాలు కలగాలని ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చరిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించి 125 సంవత్సరాలు…

వాజ్‌పేయి రాజ‌నీతిజ్ఞ‌త స‌దా స్మ‌ర‌ణీయం

~ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జ‌యంతి సంద‌ర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులోని ఆయ‌న‌ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు పుష్పాంజలి ఘటించారు. అటల్…

రేవంత్ కు విలువలు లేవనేది స్పష్టమైంది

– బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు విలువ‌ల‌ను దిగ‌జారుస్తున్నాయి ~బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలువదని మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు…

చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్‌

ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తను రాసుకునే పెన్సిలే ‌విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌ ‌గూడెంలో బుధవారం జరిగింది. విహార్‌ (6) ‌స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా.. అదుపు…

గుజరాత్‌ ‌నుంచి తీసుకొచ్చి పిల్లల విక్రయం

– 20మంది ముఠా సభ్యులను పట్టుకున్నాం – మాదాపూర్‌ ‌డీసీపీ రితు రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్‌ ‌డీసీపీ రితు రాజ్ ‌మీడియా సమావేశంలో వెల్లడించారు. గుజరాత్‌ ‌నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌, ‌మంచిర్యాలలో విక్రయించారు.…