prajatantra_news

prajatantra_news

గిరిజనుల రిజర్వేషన్లు పెంచాం

– తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3:‌ గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ ‌రావు…

మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

– నిజాలు బయటపెట్టి లెక్కలు చెప్పాలి – బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 3:‌రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌విమర్శించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల…

మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ మృతి

రాంచీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్ర‌వారం…

కార్బైడ్‌ ‌మామిడి పండ్లను గుర్తించండి

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జానార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌మామిడి పండ్ల సీజన్‌ ‌ప్రారంభం అయ్యింది. నగరంలో నోరూరించే పండ్లు క‌నిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు  మామిడిని అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో మాగ‌బెట్టి విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే విషయం. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌ ‌రసాయనాలతో కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల…

ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి

– ఆనాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట్లాడడం లేదు – టిఆర్ ఎస్ పేరు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు –  జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్రŠ, ఏప్రిల్ 3: రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్‌ ఫ్లై ఓవ‌ర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…

యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీపై వేటు

– ఎప్‌స్టీన్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణ వాషింగ్టన్, ఏప్రిల్ 3 : యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీని ఆ పదవి నుండి ట్రంప్ యంత్రాంగం గురువారం తొలగించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అంతర్జాతీయంగా వివాదాస్పదమైన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాల నిర్వహణ సహా పలు అంశాలపై ట్రంప్ అసహనం వ్యక్తం…

కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి

– డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ – పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ ప్రకటన కువైట్ సిటీ, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్‌ అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్…

మళ్లీ నోరు పారేసుకున్న ఖవాజా

– భారత్ దాడులు చేస్తే బుద్ది చెబుతామని హెచ్చరిక ఇస్లామాబాద్, ఏప్రిల్ 3 :పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.…

మరో మూడు రోజులు పార్లమెంట్

– 16 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం – మహిళా రిజర్వేషన్, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లులపై చర్చ న్యూదిల్లీ, ఏప్రిల్ 3 : మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం బడ్జెట్ సమావేశాల రెండో దశ…