prajatantra_news

prajatantra_news

బంగ్లా చొరబాట్లను ప్రోత్సహిస్తున్న మమత

– కంచె వేయకుండా మోకాలడ్డిన బెంగాల్‌ ‌సీఎం – కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఘాటు విమర్శలు కోల్‌కతా, డిసెంబర్‌ 30: ‌భారత్‌ ‌బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి మమతా సర్కార్‌ అడ్డం పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా మండిపడ్డారు.  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి…

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 30: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిఘనంగా జరిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశాన్ని కల్పించామ‌ని ఆల‌య పీఆర్‌వో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉదయం 5:15 గంటలకు వైకుంఠ ద్వార ప్రతిష్ఠా కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్తర ద్వారం(వైకుంఠ ద్వారం) గుండా భక్తులను దర్శనానికి…

కొత్త రూటులో జ‌ల‌దోపిడీకి తెర‌లేపిన ఏపీ

– బ‌న‌క‌చ‌ర్ల‌నుంచి న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌కు మార్పు – క‌త్తి బాబుదైనా పొడిచేది రేవంత్‌రెడ్డే – బ‌న‌క‌చ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి – తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌కు గండి – దానికి కీల‌క అనుమ‌తి వ‌చ్చినా ఈ ప్ర‌భుత్వానికి సోయి లేదు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఫైర్‌ \హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30:  గోదావరి…

యూరియా సరఫరా కొనసాగుతోంది.. ఆందోళన వద్దు

– అందుబాటులో 47.68 లక్షల సంచుల యూరియా నిల్వలు – కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్న సరఫరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతోంది. మంత్రి సూచన మేరకు జేడీఏ, ఏడీఏలను జిల్లా ప్రత్యేక…

కేసీఆర్‌ అసెంబ్లీలో చర్చకు వస్తారా?

– పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడతారా – రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఇదే చర్చ – 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబరు 30: బీఆర్‌ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ‌తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు. 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని అందరిలోనూ ఆస‌క్తి నెల‌కొని వుంది. అసెంబ్లీలో…

స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు

– విడుదల చేసిన మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: ఉద్యోగాల భర్తీలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పీడ్‌ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తాజాగా స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌…

అక్రిడిటేషన్‌, మీడియా కార్డులకు తేడా లేదు

– ఆందోళన వద్దు.. మీతో నేనున్నా – డెస్క్‌ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: అక్రిడిటేషన్‌ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్‌ కార్డుదారులకు వర్తించే ప్రతీ ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా…

భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురికి పోటెత్తిన భక్తులు

– ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు – తెల్లవారుజామునుంచే కిక్కిరిసిన ఆలయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు వైష్ణాలయాలు కిక్కిరిపోయాయి. ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకున్నారు. యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరు బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తుల…

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

– తిరుమలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి – అర్థరాత్రి నుంచే ప్రత్యేక దర్శనాలు – భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల, డిసెంబర్‌ 31: ముక్కోటి ఏకాదశి పండుగ‌ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్టాల్లోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో స్వామి దర్శనానికి భక్తులు…

అదుపులోనే శాంతిభద్రతలు

– క్రైమ్‌ రేటును బాగా తగ్గించగలిగాం– పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం– ఫ్యూచర్‌ సిటీలో సమర్థంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ– మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ కూడా సజావుగా నిర్వహించాం– మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు – 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: రాష్ట్రంలో శాంతిభద్రతలు…