prajatantra_news

prajatantra_news

శబరి గిరులపై మకరజ్యోతి దర్శనం

– మార్మోగిన స్వామి శరణం నామస్మరణం – పులకించిన అయ్యప్ప భక్తులు తిరువనంతపురం, జనవరి 14: శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల…

ఇరాన్‌ను తక్షణమే వీడండి

– భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక న్యూదిల్లీ, జనవరి 14: ఇరాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, హింసాత్మక నిరసనలు మరియు భద్రతా పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం తన పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లోని అన్ని భారతీయ పౌరులు, విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు లేదా పర్యాటకులు  అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించి వీలైనంత…

తలసానిపై పోలీస్‌ ‌కేసు నమోదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి నేత తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌నేత రవికిరణ్‌ ‌దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు…

లైఫ్ సైన్స్ రంగంలో వేగంగా మార్పులు

– తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 – దావోస్‌లో ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి – తొలిసారి  గ్రోత్-ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్-అప్ తయారీ కేంద్రం  -హైద‌రాబాద్‌లో డ‌బ్ల్యుహెచ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 14: అధునాతన చికిత్సలు, డేటా ఆధారిత పరిశోధనలు, ప్రిసిషన్ మెడిసిన్, సస్టైనబిలిటీ వంటి అంశాల ఆధారంగా…

జర్నలిస్టు అరెస్టు తొందరపాటు చర్య

– కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, వర్కింగ్‌ ‌ ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ ‌చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధవాతావరణం…

తీగ లాగితే క‌దులుతున్న డొంక‌

– ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలు – 1% రుసుము చెల్లించినా పూర్తయిన రిజిస్ట్రేషన్లు – నిద్రపోయిన సాఫ్ట్‌వేర్‌, అధికారులు – పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలతో మోసాలు – తహసీల్దార్లు/జాయింట్ సబ్ రిజిస్టార్ల పాత్రపై అనుమానాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి14 : ధరణి పోర్టల్‌ ‌ప్రారంభం నుంచి ఎన్ని లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లు జరిగి ఉంటాయనే…

72 ఏళ్లకోమారు మారుతున్న సంక్రాంతి తేదీ

– 14 నుంచి 15కు ఎందుకు మారింది? – భూ భ్రమణంలో మార్పులే అసలు కారణం – 2081 నుండి జనవరి 16న సంక్రాతి పండుగ! హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్‌, ‌లోహ్రీ, మాఘ…

పంచాయతీలకు పెరిగిన నిధుల కోటా

– స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం సానుకూలం – కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక…

మీడియా సంస్థ‌ల‌ను గుప్పిట్లోకి తెచ్చుకునే య‌త్నం

– బ్లాక్ మెయిల్ చేస్తున్న సీఎం – అర్థ‌రాత్రి అరెస్ట్ చేయ‌డ‌మేంటి? – నోటీసులిచ్చి ప్ర‌శ్నించ‌వ‌చ్చు క‌దా – సంబంధం లేని వ్య‌క్తి అరెస్ట్ దారుణం – ద‌ళిత జ‌ర్న‌లిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసా? – జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ ను ఖండిస్తున్నాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: జర్నలిస్టుల అరెస్ట్…

చైనా మాంజాతో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

– ఒక‌రు సంగారెడ్డిలో, మ‌రొక‌రు బీద‌ర్ వ‌ద్ద‌ – ఉరితాళ్లుగా చైనా మాంజా – మెడ‌కు కోసుకుపోవ‌డ‌మే కార‌ణం – మృతుల కుటుంబాల్లో విషాదం సంగారెడ్డి/బెంగ‌ళూరు, ప్రజాతంత్ర, జనవరి14:  రెండు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో చైనా మాంజా మెడ‌కు త‌గిలి ఇద్ద‌రు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ప‌రిణామాల‌తో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెల‌కొంది. సంగారెడ్డి…