prajatantra_news

prajatantra_news

జిల్లాల పున‌ర్విభ‌జ‌న పేరుతో కుట్ర‌

– కృష్ణాజ‌లాల వాటా అంశం ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి – స్థానిక స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తండి – మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కండి – ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 17: జిల్లాల పునర్విభజన పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు…

మున్నేరు-పాలేరు లింక్‌ తో మూడు జిల్లాల‌కు నీరు

– రూ.162.57 కోట్లు కేటాయింపు – మున్నేరు వ‌ర‌ద నీరు స‌ద్వినియోగం – 40 ఎక‌రాల ఎన్‌.ఎస్‌.పి. ఆయ‌క‌ట్టుకు నీటి భద్ర‌త‌ – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 17: సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే ప్రభుత్వం…

మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

– ఎన్నికల సంఘానికి అందనున్న రిజర్వేషన్ల జాబితా – ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల పక్రియలో కీలక ముందడుగు పడిరది. పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం సాయంత్రానికి మున్సిపల్‌ వార్డులు,…

ప్రాజెక్టుల్లో దాగి ఉన్న పాలమూరు బిడ్డల శ్రమ

– బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం – పదేళ్లపాటు ప్రాజెక్టులు కట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం – రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన – చదువే అన్నిటికీ మూలం – జిల్లా అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్‌ మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 17:…

అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు టీచర్ల మృతి – మరో ముగ్గురు టీచర్లకు తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 17: అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు బీజేపీ సంసిద్ధం

– కేంద్ర నిధుల‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి – సీఎంకు దిల్లీ వెళ్ల‌డంతోనే స‌రిపోతోంది.. – పాల‌న‌పై దృష్టి పెట్ట‌డంలేదు – రాష్ట్రాభివృద్ధి మోదీతోనే సాధ్యం – విజ‌య్ సంక‌ల్ప్ స‌మ్మేళ‌నంలో అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చు.. ఆ ఎన్నికలకు…

ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..

– మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తాం – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని, అవసరమైతే సీఎస్సార్‌ నిధులు తెచ్చి బీజేప పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని…

మేడారం ట్రస్ట్‌ బోర్డు నియామకం

– చైర్మన్‌ ఇర్ఫ సునీల్‌ దొర సహా 15మంది డైరెక్టర్ల ప్రమాణం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్‌ బోర్డును ప్ర‌భుత్వం శ‌నివారం నియ‌మించింది. ఈమేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్‌ దొర, మరో 15మందిని డైరెక్టర్లుగా నియమించారు. బోర్డు సభ్యులతో మేడారం ఆలయ‌ కార్యనిర్వహ‌ణ‌ అధికారి…

నిజామాబాద్‌ తిరిగి ఇందూరుగా మార్చి తీరుతాం

– ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం – రాముడికి సభ్యత్వం ఉందంటూ ఎంపి అరవింద్‌ వ్యాఖ్య నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: నూటికి నూరు శాతం ఇందూర్‌ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తాం అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దీనిపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.…

రెండో విడత సీఎం కప్ కు రంగం సిద్ధం

– రేప‌టి నుంచి గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభం – ఉత్సాహంగా క్రీడాజ్యోతి ర్యాలీలు – అసెంబ్లీ స్థాయిలో మొట్ట మొదటిసారి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: రాష్ట్ర‌ ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెండో విడత సీఎం కప్ 2025 కు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.…