prajatantra_news

prajatantra_news

మోదీ పాల‌న‌కు ఆకర్షితులవుతున్న మేధావులు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీజేపీ¾లో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో…

మేడారం జాతరకు అధికారిక సెలవు ప్రకటించాలి

– బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక సెలవు ప్రకటించకపోవడం అన్యాయమని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిందని తెలిపారు. కోట్లాదిమంది గిరిజనుల…

సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్‌కు నోటీసు జారీ – 30న హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు.…

ప్రేమ పిచ్చితో నర్సు కిరాతకం

– మత్తు ఇంజక్షన్ తో కన్నవారిని కడతేర్చిన వైనం  – వివ‌రాలు తెలిపిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డు వస్తున్నారని భావించిన ఓ కూతురు కసాయిగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి తన చేతులతోనే కన్నవారిని కడ తేర్చింది.…

అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫ‌లం

– రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు – మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌ను గెలిపించాలి – హామీల‌ను ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు – తెచ్చిన అప్పుల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌లేదు – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28: రెండు సంవత్సరాాల్లో అన్ని రంగాల్లో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ…

మేడారం జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం

– కొద్దిసేపట్లో గద్దెకు సారలమ్మ రాక – కన్నెపల్లిలో పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: కన్నెపల్లి గ్రామం నుంచి మేడారంలోని గద్దెకు వనదేవత సారలమ్మ బయలుదేరింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ సారలమ్మకు అడుగడుగునా భక్తులు నీరాజనం పట్టారు. కన్నెపల్లిలో పూజారులు జరిపిన సారలమ్మ ప్రత్యేక పూజల్లో మంత్రి…

కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయం

– కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో మంత్రుల ముఖాముఖి కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 28: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి…

రన్‌వేపై విజిబిలిటీ తక్కువతోనే ప్రమాదం

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి ముంబై, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మ తి చెందిన  ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని తెలిపారు.…

న‌గ‌రంలో అఖిల భారత పోలీస్ ఫుట్ బాల్ పోటీలు

– మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ‌ర‌కు – డి.జి.పి. శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28: బి.ఎన్. మల్లిక్ 74వ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. డిజిపి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో…

రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు

–  సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం – భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం –  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 28: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని…