మోదీ పాలనకు ఆకర్షితులవుతున్న మేధావులు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీజేపీ¾లో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో…









