prajatantra News

prajatantra News

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… !

Let's save indian democracy

తమను తాము పరిపాలించుకున్న భావన ప్రజల్లో రావాలంటే, వారి ఆలోచనలు, ఆకాంక్షలు నిజం కావాలంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వారే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎపుడూ ప్రజల సంక్షేమానికి పాటు పడే సమర్ధులైన నేతలు తమ ప్రతినిధులుగా ఎన్నికైనపుడు ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. అపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద సజావుగా నడవాలంటే…

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

18  మంది  అధ్యాపకుల తొలగింపుపై నిరసన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ ‌సోర్సింగ్‌లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. దాంతో బోధన సక్రమంగా జరగకపోవడంతో ఐఐటి, నీట్‌ ‌పాత ఫ్యాకల్టీ కావాలని కళాశాల గేటుముందు విద్యార్థులు ధర్నా…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులే

ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ ‌కోర్సుల ప్రవేశాల్లోనూ స్థానిక కోటా తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం నిర్దారణకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్‌, ‌డెంటల్‌ ‌కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తిస్థాయి వాదనలను విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా…

భవిష్యత్‌ ‌సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

Rajnath Singh's order to the three forces

త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆదేశం లక్నో, సెప్టెంబర్‌ 5 : ‌శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌, ‌గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…

భారీ వర్షంతో తీవ్ర నష్టం

వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం బాధితులకు సరకులు పంపిణీ వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు   సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ‌హరీష్‌…

ప్ర‌శ్నించే వాడినే ఇష్ట‌ప‌డ్డ ప్ర‌జాక‌వి…

cm revant reddy, praja tantra news, latest news, crime news

   ( 9  సెప్టెంబ‌ర్  ప్ర‌జాక‌వి కాళోజీ జ‌యంతి…)   స‌మాజాన్ని ప్ర‌భావితం చేసిన ప్ర‌బ‌ల‌మైన క‌విత్వాన్ని రాసిన క‌వి కాళోజీ. తాడిత‌, పీడిత, ప్ర‌జ‌ల ప‌క్షపాతిగా నికార్సైన క‌విత్వాన్ని నిగ్గుట‌ద్దంలా రాసిన ప్ర‌జాక‌విగా అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌యాణాన్ని సాగించిన సాహితీమూర్తి ఆవేద‌న‌, ఆలోచ‌న‌, చేత‌నలు ఆయ‌న క‌వ‌త్వంలో ప్ర‌ధాన‌మైన అంశాలుగా క‌న్పిస్తాయి. కాళోజీ సిరా ఒలికిన ప్ర‌తి అక్ష‌రం కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌లో…