prajatantra News

prajatantra News

చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే

Telangana Liberation Day

గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…

నేటి గణేశ్‌ ‌నిమజ్జనం కోసం మెట్రో సేవలు

Metro services for today's Ganesh immersion

అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌హైదరాబాద్‌  ‌నగరంలో గణేశ్‌ ‌నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు.  17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని…

18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

NPS Vatsalya Scheme on 18

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ,…

ప్రపంచ ఫార్మా బ్రాండ్‌గా హైదరాబాద్‌

ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం.. ‌జీనోమ్‌ ‌వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ హైదరాబాద్ ‌న‌గ‌రాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40…

ఖైరతాబాద్ గ‌ణేషుడికి భారీ ఆదాయం

Traffic jam in the vicinity of Necklace Road due to Ganesh immersions

రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ.. గణేశ్‌ ‌నిమజ్జనాలతో నెక్లెస్‌ ‌రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ఖైరతాబాద్‌ ‌మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల…

వొడవని వివాదం సెప్టెంబర్‌ 17

telangana liberation day, political news today, today headlines, telangana updates

గోళ్ళలో సూదులుపెట్టి పొడిచినా, సిగరెట్లతో కాల్చినా, తలకిందులుగా వేలాడదీసి క్రింద మంటపెట్టినా, ఒకే తుపాకి గుండుకు ఎంతమంది బలి అవుతారనంటూ వందలాది మందిని ఒకరివెనుక ఒకరిని నిలబెట్టి కాల్చి వారి పైశాచిక అనందాన్ని తీర్చుకున్నా, సున్నంబొట్లుపెట్టి ఊరంతా ఊరేగించి నడిబజారులో కాల్చిచంపినా, ఆస్తులను దోచుకున్న, ఇళ్ళు నేలమట్టంచేసినా పోరాటబాట వీడని కుటుంబాలు తెలంగాణలోని ప్రతీ పల్లెటూరులో…

సెప్టెంబర్ 17 విద్రోహం…..?

September 17 sedition…..?

1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్  సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే  సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు…

మహానిమజ్జనానికి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు

Khairatabad ganesh is famous in the world

రంగంలోకి 15వేల మంది సిబ్బంది రోడ్లపై చెత్తవేయొద్దన్న కమిషనర్‌ ఆమ్రపాలి మహా నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.వినాయక  నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల…

నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌…

తెలంగాణా జిందాబాద్!

Telangana Liberation Day

హైదరాబాద్ సంస్థానం  (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం ) ప్రజా పాలనకు అంకురార్పణం అయినా రోజు సెప్టెంబర్ 17…  శుభ సందర్భం..! డెబ్బై అయిదు  సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్ 17వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలు నిజాం రాజు నిరంకుశత్వం శృంఖలాల నుంచి, రజాకార్ మతోన్మాదుల రాక్షసత్వం నుంచి విముక్తి పొందాయి. . అది ఏడు తరాల, రెండు వందల ఇరవయి నాలుగు…