prajatantra News

prajatantra News

పెట్టుబడులకు తెలంగాణా వడ్డించిన విస్తరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ప్ర‌తీ ఒక్క‌రికి ఉద్యోగ, ఉపాధి కల్ప‌నే మా ల‌క్ష్యం మహిళలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ కోసం కృషి స్కిల్‌ ‌వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌18: ‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం పార్టీలకతీతంగా అంద‌రికీ అభివృద్ధి ఫలాలను…

జూబ్లీహిల్స్ ‌నివాసంలో  బుధవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా

రు.20 లక్షల చెక్‌ అం‌దజేసిన టెక్నో పెయింట్స్ ‌డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీవీఎల్‌ఎన్‌ ‌మూర్తి, అనిల్‌ ‌కొండోత్‌. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ.. రాష్ట్రంలో డేటా సెంటర్లు,ఈవీ ,సెమీకండక్టర్‌ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ బుధవారంసచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసిన టిల్మన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ అండ్‌…

‘ప్రజాపాలన’, ‘విమోచన’ – రెండు పెద్ద అబద్ధాలు

thelangananunchi telangana dhaka

పాత ‘విమోచన దినం’, ‘విలీన దినం’, ‘విద్రోహ దినం’, గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన ‘జాతీయ సమైక్యతా దినం’తో పాటు ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజును ‘ప్రజాపాలనా దినం’గా ప్రకటించింది. అంటే ఒకే ఒక్క రోజుకు ఐదు పేర్లు సిద్ధమయ్యాయన్న మాట. నిజానికి ఈ అయిదు పేర్లలో…

‘జమిలీ … సాధ్యమా..?

Union Cabinet Approves One Nation, One Election Proposal

త్రిబుల్‌ తలాఖ్‌, ఆర్టికల్‌ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న  ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను వెల్లడిరచిన సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన…

దిల్లీ నూతన సిఎం అతిశి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ‌దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయ డంతో..ఆయన స్థానంలో అతిషీని తదు పరి సిఎంగా ఆప్‌ ‌నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్‌ ‌ప్రకటించారు. సిఎంగా…

‌ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు 500 రూపాయలకే ఎల్‌పీజీ వంట గ్యాస్‌:‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17:‌ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట తో కలిసి మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌,…

‘‌సుప్రీమ్‌’ ‌బుల్డోజర్‌ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు

స్పష్టం చేసిన కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17:‌బుల్డోజర్‌ ‌న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు.చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.…