prajatantra News

prajatantra News

పునరుత్పాదక ఉద్యోగకల్పనలో భారత్ భేష్

India best In Renewable Job Creation

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఇఎన్ఎ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) సంయుక్తంగా చేసిన విడుదలచేసిన నివేదిక 2024 విడుదలచేసింది. ఇది పునరుత్పాదక ఇంధన విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, లేబర్ మార్కెట్ కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల సృష్టిని ప్రభావితం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విధానాలను నివేదిక అంచనా వేస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన…

అంకెల గార‌డీతో కాంగ్రెస్ అబ‌ద్దాల పాల‌న‌

Guarantees

రైతు రుణ‌మాపీ అయింది కొంద‌రికే.. కాంగ్రెస్ వి విఫ‌ల హామీలు.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోంద‌ని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ…

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

 అకుంఠిత దీక్ష‌తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘ‌న‌త‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు…

నేడు కాశ్మీర్‌, ‌హర్యానా ఫ‌లితాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్‌, ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను క‌ట్టుదిట్టం చేసింది. కేంద్రాల వ‌ద్ద‌ భారీగా బలగాలను…

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ధరణి సమస్యలు పరిష్కారం..

Dharani problems solved with new ROR Act

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి తప్పుల వల్ల పేద రైతులు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ…

19‌న అలయ్‌ ‌బలయ్‌ ‌

హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ అలయ్‌ ‌బలయ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్‌  ‌బలయ్‌ ‌కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు.…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…