మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు

అసత్యాలతో ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే యత్నం ఇచ్చిన హామీలన్నీ అటెకెక్కించారు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ, కర్ణాటక కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముంబై, ప్రజాతంత్ర, నవంబర్ 12 : తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోందని, తెలంగాణ సీఎం…









