Prajatantra News 1

Prajatantra News 1

ఈ ‌తీర్పులు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రతిబింబిస్తాయా!?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌వెలువడ్డప్పటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా జీఓ  55 కు బదులుగా తెచ్చిన కొత్త జీఓ  29 మీద దాఖలైన వివిధ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పు పడుతూ జస్టిస్‌…

ఉనికి కోసమే కవిత పొలిటికల్‌ ‌డ్రామా

BRS has not done anything in last ten years mahes kumar goud

బిసిల పేరుతో కపట ప్రేమ ముందు బిసికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : కవిత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు.  బీఆర్‌ఎస్‌ ‌పాలనలో బీసీలను అడుగడుగునా…

ఇకపై ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 :  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వొస్తోంది. ఇందులో భాగంగా పలు పేర్లు మార్పులతో పాటు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం రూపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కాగా తాజాగా కూడా…

దీప్తికి అర్జున అవార్డు ప్రకటనపై మంత్రి కొండా సురేఖ హర్షం

దీప్తి మరెన్నో కీర్తిశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 :  పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్‌ ‌దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం…

తెలంగాణలో క్రీడాకారులకు ప్రోత్సాహం

దీప్తి జివాంజికి సిఎం రేవంత్‌ అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 2:పారాలింపిక్స్‌లో భారత్‌ ‌తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్‌, ‌వరంగల్‌ ‌జిల్లా ముద్దు బిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను…

దీప్తి జువాంజికి అర్జున అవార్డు

Arjuna Award to Telangana girl Deepti Juanji

పారిస్ట ఒలంపిక్స్‌లో బ్రాంజ్‌ ‌మెడల్‌ ‌కైవసం ‌తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి అర్జున అవార్డ్ ‌వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. విశాఖకు చెందిన అద్లెట్‌ ‌జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‌కు ఎంపికయ్యింది. వరంగల్‌ ‌జిల్లా క్లలెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్‌ ‌వేదికగా జరుగిన…

నలుగురికి మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna award

డి.గుకేశ్‌, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మను బాకర్‌ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో  దీప్తి, యర్రాజీలకు చోటు ‌క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ…

6న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌ప్రారంభం

Charlapalli Railway Terminal Inauguration on 6th

వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించ‌నున్న‌ప్ర‌ధాని మోదీ ‌చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను గతేడాది డిసెంబర్‌ 28 ‌ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని…

నేడు ఈడీ ముందుకు అరవింద్‌కుమార్‌

Arvind Kumar before ED today

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు సమయం కోరుతూ విచారణకు హాజరుకాలేనని లేఖ ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ ‌కేసులో విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రి కేటీఆర్‌, ‌హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారు అరవింద్‌ ‌కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఐఏఎస్‌…