Prajatantra News 1

Prajatantra News 1

వెదురు సాగుతో అధిక‌ లాభాలు

ప్లాస్టిక్ ప్ర‌త్యామ్నాయంగా వెదురును ఉప‌యోగించాలి ఎక‌రం వెదురు పంట‌తో ఏటా రూ.ల‌క్ష ఆదాయం.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8 : మహిళల ఆదాయాన్ని పెంపొందించే దిశలో వెదురు సాగును ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  అన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాల…

కింగ్‌ఫిషర్‌ బీర్‌ ప్రియులకు షాక్‌..

A shock for Kingfisher beer lovers..

స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: ఇది బీర్‌ ప్రియులకు పెద్ద షాక్‌.. ముఖ్యంగా కింగ్ ఫిష‌ర్‌ బీర్ ప్రేమికులకు మింగుడు పడదు. తెలంగాణకు కింగ్‌ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

కోతలు, ఎగవేతలు, కేసులు..

రేవంత్ రెడ్డి ఏడాది పాల‌నలో క‌నిపించేవి ఇవే.. మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు..   తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయింద‌ని,  ఏడాదిలో కోతలు, ఎగవేతలు, కేసులు త‌ప్ప ఏమీ క‌నిపించ‌డంలేద‌ని మాజీ మంత్రి, బిఆర్ఎస్  ఎమ్మెల్యే…

సీఎం రేవంత్‌ రెడ్డితో బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ భేటీ

క్రీడాభివృద్ధికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై హ‌ర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8  : ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డితో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్  బుధ‌వారం భేటీ అయ్యారు.  ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డిని గోపీచంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన సంతోషం వ్యక్తం…

సోలార్ ప్లాంట్లకు ప్ర‌భుత్వ భూముల‌ను గుర్తించండి

Identify government lands for solar plants

స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం క‌లెక్ట‌ర్ల‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స‌మీక్ష‌ ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర, జనవరి 8 : రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమ‌ని, మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బ‌దిలీలు

Promotions and transfers in Irrigation Department

దశాబ్ద కాలంగా గాడి తప్పిన నీటిపారుదల శాఖ ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో అప్పులు, వడ్డీలకే రూ.11000 వేల కోట్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు మానవ వనరులు,మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఏడాదిలోనే 700 ఏఈఈలు, 1800 లష్కర్ ఉద్యగాల భర్తీ మరో 1300 ఉద్యగాల భ‌ర్తీకి…

మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి

Bharat Ratna should be given to Manmohan Singh

దేశానికి ఆయ‌న చేసిన సేవ‌లు ఎన‌లేనివి.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు:  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8 : దివంగ‌త ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కు ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం గాంధీ భవన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి…

కెటిఆర్‌కు హైకోర్టులో మరోమారు చుక్కెదురు

హైదరాబాద్‌, జనవరి 8(ఆర్‌ఎన్‌ఎ): ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురయ్యింది. ఎసిబి విచారణలో లాయర్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే లాయర్‌ ‌కనుచూపు మేరలో ఉండేలా మాత్రం హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌ ‌వేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్‌ ‌వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణలో తనతోపాటు న్యాయవాది ఉండాలంటూ కేటీఆర్‌ ‌కోరడాన్ని కోర్టు ఆక్షేపించింది. కేటీఆర్‌తో పాటు లాయర్‌ ఉం‌డేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో లాయర్‌తో కలిసి కూర్చునే అవకాశం లేదని స్ప‌ష్టం చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్‌ ‌కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు అనుమతిచ్చింది. ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు న్యాయవాది రాంచందర్‌రావు విజిబుల్‌ ‌డిస్టెన్స్‌లో ఉండేందుకు హైకోర్టు అంగీకరించింది. నేరుగా కేటీఆర్‌ ‌పక్కన విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. రేపు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తికి కేటీఆర్‌ ‌వెంట వెళ్లే లాయర్‌ ‌పేరును న్యాయవాది ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. కేటీఆర్‌ ‌వెంట మాజీ అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జే రామచంద్రరావు వెళ్తారని న్యాయమూర్తికి తెలిపారు. కేటీఆర్‌కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి చెప్పారు. కేటీఆర్‌ను ఒక గదిలో, లాయర్‌ను ఒక గదిలో కూర్చోబెట్టి.. విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఏఏజీకి సూచించింది. లైబ్రరీ విండో నుంచి కేటీఆర్‌ ‌విచారణను చూడొచ్చని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇక కేటీఆర్‌ ‌విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారించాలని కోర్టు ఆదేశించింది.

లాయర్‌తో విచారణ కుదరదన్న ధర్మాసనం కనుచూపు మేరలో లాయర్‌ ఉం‌డేలా అనుమతి ఎసిబి విచారణకు సహకరించాలని సూచన హైదరాబాద్‌, జనవరి 8(ఆర్‌ఎన్‌ఎ): ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురయ్యింది. ఎసిబి విచారణలో లాయర్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే లాయర్‌ ‌కనుచూపు మేరలో ఉండేలా మాత్రం హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌…

కష్టకాలాన కెటిఆర్‌

‌అండగా ఉంటామన్న బిఆర్‌ఎస్‌ రేవంత్‌రెడ్డివి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ అం‌టూ విమర్శలు ప్రతీఒక్కరూ కెసిఆర్‌ ‌కావాలని పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తుండగా, ఆ కేసులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదని, తమ నాయకుడికి అండగా తామున్నామని బిఆర్‌ఎస్‌…

కేసీఆర్‌ ‌సారూ.. ఓసారి ద‌ర్శ‌న‌మివ్వ‌రూ..!

మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడ‌ర్‌.. 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌.. లోకల్‌ ‌లీడర్లకు నో ఎంట్రీ ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్‌ ‌నేతలకే ప్ర‌వేశం వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్‌ 4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్‌ ‌మండల అధ్యక్షుడి పోస్టు ఇదీ గజ్వేల్‌…