Prajatantra News 1

Prajatantra News 1

 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కోతలు వొద్దు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ఇం‌దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్‌ ‌కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది…

కాంగ్రెస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం

cm at opening ceremony of the Congress office

కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్‌ ‌పెద్దలతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…

 కెటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు

క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ముల‌పొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15: ‌భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌, ఐఎన్‌ఎస్‌ ‌నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్‌ ‌డాక్‌యార్డ్‌లో…

 లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వ‌హించాలి: సి.ఎస్ శాంతి కుమారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై స‌మీక్ష‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే  గ్రామ సభల్లో ఆమోదం…

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించండి..

రామగిరి కోటను టూరిజం హబ్ గా మార్చాలి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మంథని, ప్రజాతంత్ర, జనవరి 15: :  ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ ష‌శ్రీ‌కావత్ ను…

దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం

ఒకటి మా రాజ్యాంగ సిద్దాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం. మోహన్‌ ‌భగవత్‌ ‌వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వొస్తాయి రామమందిర నిర్మాణం రోజే నిజమైన స్వాంత్య్రం అంటారా? కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంతో రాహుల్‌ ‌విమర్శలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్‌ ‌నిజమైన స్వాంత్య్రం పొందిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌…

నీటి కేటాయింపులపై బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి…

 ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్ష‌న్ 3ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…  గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల‌పై అభ్యంత‌రాల‌తో జ‌ల్‌శ‌క్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖ‌లు  పోల‌వ‌రం ముంపుపై నిర్దేశిత స‌మ‌యంలో ఐఐటీతో అధ్య‌య‌నం  నీటి పారుద‌ల శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 15 :  తెలంగాణ‌కు అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం…

బీఆర్ఎస్‌ అంటే బి ‘ఆర్ఎస్ఎస్’

బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి… మోహ‌న్ భాగ‌వ‌త్ పై మోదీ చ‌ర్య‌లు తీసుకుంటారా? దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వేదిక  ఏఐసీసీ కొత్త  కార్యాల‌యం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 15 : బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…