Prajatantra News 1

Prajatantra News 1

కేసీఆర్‌ పాలనలో సంబురంగా సఫాయి కార్మికులు

KTR

మూడుసార్లు జీతాలు పెంచిన దేవుడు ఆయ‌న‌ అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచాం : బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌,  మాజీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. సఫాయి అన్న..…

 కాంగ్రెస్ పాల‌నలో నీటి గోస‌

నీళ్ల మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే సాగునీటికి కటకట మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని, పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కల్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.  సాగు నీటి శాఖ మంత్రి సొంత జిల్లా…

డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి

దేశంలో బొగ్గుతోనే 72 శాతం విద్యుదుత్పత్తి మన జీడీపీలో బొగ్గు, గనుల రంగం వాటా 2 శాతం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోందని,  దీనికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  అన్నారు.…

ఈ ఏడాది నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి

గతేడాది జూలై 24న జరిగిన చర్చలు సఫలం విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు బొగ్గు బ్లాక్ వద్దే విద్యుత్ ప్లాంట్ అవసరమైన స్థలాన్ని కేటాయించండి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ…

రాష్ట్రంలో స‌మృద్ధిగా ఖనిజనిక్షేపాలు

2023-24 నాటికి 5,440 కోట్లకు ఆదాయం 32 పెద్ద లైమ్ స్టోన్, మాంగనీసు ఖనిజ బ్లాక్‌ల వేలానికి కార్యాచరణ 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్ట్‌జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ…

రాష్ట్రంలో మళ్లీ చ‌లి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు తెలంగాణ వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమ‌య్యాయి. చలి విపరీతంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారం…

స్విట్జ‌ర్లాండ్‌లో అరుదైన క‌ల‌యిక‌

తెలుగు రాష్ట్రాల‌ సిఎంల భేటీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్‌ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న…

పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు..

దావోస్‌ చేసుకున్న సిఎం రేవంత్‌ బృందం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సుకు హాజ‌రు ప్రపంచ అగశ్రేణి ప‌రిశ్ర‌మ‌లు, సంస్థల అధినేతలతో భేటీ కానున్న రేవంత్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ చేసుకుంది. ఆయనవెంట ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఇతర ప్రతినిధులు ఉన్నారు.  సింగపూర్‌…

సంజయ్‌ ‌రాయ్‌కి జీవిత ఖైదు

RG Kar convict gets life term

బాదితురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం కోల్‌క‌తా ట్రెయినీ డాక్ట‌ర్‌పై అత్యాచారం హ‌త్య‌ కేసు సంచ‌ల‌న తీర్పు వెలువరించిన కోల్‌క‌త్తా సీల్దా కోర్టు ‌కోల్‌కతా ఆర్‌జీకర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసుకు సంబంధించి దోషి సంజయ్‌ ‌రాయ్‌ ‌కి కోల్‌కతాలోని సిల్దా కోర్టు జీవిత ఖైదు శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో…

తెలంగాణలో బీర్ల సరఫరా పునరుద్ధ‌రిస్తాం..

ప్ర‌క‌టించిన యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ ప్ర‌భుత్వ హామీతో స‌ర‌ఫ‌రాకు నిర్ణ‌యం తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ (‌యూబీఎల్‌) ‌సంస్థ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని…