Prajatantra News 1

Prajatantra News 1

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

ఎవరీ చెప్యాల ప్రభాకర్‌?

 ఎం‌దుకు అతని గురించి మాట్లాడుకోవాలి? అంబేడ్కరీజం, బుద్ధిజం, మార్క్సిజం సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అనే నినాదాలు, ఎర్ర జెండాల రెపరెపలు ఆకాశాన్ని ఎరుపెక్కిస్తున్న సమయంలో, యువకులంతా ‘ఎరజెం డడెరజెండెన్నీయల్లో.. ఎరెర్రెనిదీ జెండెన్నీ యల్లో..  పేదల పాలీటెన్నీ యల్లో,  మరి పెన్నిది ఈ జెండెన్నియలో’ అనే పాటలు సాయుధ దళాలవుతూ…

మేడి పండులా కాంగ్రెస్ కొలువుల భర్తీ?

ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత? మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా ఎంతో మంది అమ‌ర‌వీరుల త్యాగాల ఫ‌లితంగా ద‌శాబ్దాల త‌ర్వాత‌ తెలంగాణ క‌ల సాకార‌మైంది. తెలంగాణ ఒక భావోద్వేగ‌ రాష్ట్రం, నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి ద‌శ‌, మ‌లి ద‌శ‌ ఉద్యమాల్లో…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి గా ఈటల..? 

ఎంపిక ఉత్కంఠతకు తెరపడినట్లేనా ..? తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు  ఉద్యమ సమయంలో కేసీఆర్ తరువాత స్థానం  బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే సత్తా  పార్టీలోకి ప్రముఖులను ఆకర్శించే శక్తి  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠతకు…

డీఎస్సీ ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా రీవెరిఫికేషన్ లో జాప్యమెందుకు ?

అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పినా చలనం లేని అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే జాప్యం చేస్తున్నారా ? అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నం జీఓలో నిబంధనలు మార్చే యత్నంలో అధికారులు? : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్ లో కొన్ని అక్రమాలు జరిగాయనే అపవాదు మూటకట్టుకుంది స్కూల్ ఎడ్యుకేషన్ మరీ…

అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.

పేద‌ల ప్ర‌జ‌ల‌కు నిరంతరం అండ‌గా ఉంటాం.. మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌   రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని, పేదలు కొనుక్కున్న స్థలాల‌కు బిజేపి సంపూర్ణంగా అండగా ఉంటుంద‌ని మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడద‌ని, అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని విమ‌ర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  పోచారం మున్సిపాలిటీ పరిధిలోని…

మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే..

సిఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీ.. రాష్ట్ర‌ ప్రజలను ప‌ట్టించుకునేదెవ‌రు? కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం  రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలననే నడుస్తుందనీ, మీ సోకాల్డ్ ‌ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు…

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే..

Can you inquire about Kaleswaram including Amrit tenders

కమిషన్‌ ‌ముందు హాజరైన ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు రుణాలు, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్‌ ‌కేటాయింపుపై ప్రశ్నలు సుదీర్ఘంగా విచారించిన జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. ఆయన్ను కమిషన్‌ ‌ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌విచారించారు. కాళేశ్వరం…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…

దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్..’

తొలి ఒప్పందం సక్సెస్..! స‌త్ఫ‌లితాలిస్తున్న  సీఎం రేవంత్ దావోస్ టూర్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌ద‌స్సుల్లో టీమ్‌.. యూనిలివర్ కంపెనీతో ఒప్పందాలు.. కామారెడ్డిలో పామాయిల్ త‌యారీ యూనిట్ కు అంగీకారం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజు వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు.  స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో…