Prajatantra News 1

Prajatantra News 1

గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?

మావోయిస్టులతో కలిసి వందలాది మంది బిజెపి వాళ్లను హతమార్చారు ఈటల రాజేందర్‌ మావోయిస్టు కాదంటూ కితాబు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఇటీవల కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ దోహ్రులు

స్వాతంత్య్రం కోసం ఎలాంటి పోరాటం చేయలేదు మల్లికార్జున ఖర్గే సంచనల వ్యాఖ్యలు భోపాల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్య్రం కోసం వారు ఎటువంటి పోరాటం చేయలేదని’ కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని…

సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి అధికారులకు మంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25…

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా…

అం‌దరూ నాగోబాను దర్శంచుకోండి..

CM Revanth wishes Christmas whises

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా…

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం ఇండోర్‌లో  ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండోర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…

మా సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ కొట్టుకు పోతారు..

ఇది ట్రయల్‌ మాత్రమే.. పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్‌ కుట్రలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 :  కాస్కో కేటీఆర్‌.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్‌ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం..…

‌యూజీసీ నిబంధనలు మార్చితే సహించేది లేదు..

అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…

తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు కేశవరావు జాదవ్‌

Today is Kesha Rao Jadhav birth anniversary

నేడు కేశవరావు జాదవ్‌ జయంతి కేశవరావు జాదవ్‌ (జనవరి 27, 1933 – జూన్‌ 16, 2018) తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రతిపాద కులలో ఒకరైన ప్రముఖ సీనియర్‌ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ కేశవ రావు జాదవ్‌. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి…