Prajatantra News 1

Prajatantra News 1

రూ.500 కోట్లతో హెచ్‌సీ రోబోటిక్స్ విస్త‌ర‌ణ

ఈ ఏడాది కొత్త‌గా 500 మందికి.. మూడేళ్ల‌ల‌లో 2వేల మందికి ఉద్యోగాలు  ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాలకు ఐటీ కంపెనీలు  చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు అండ‌గా ఉంటాం..  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధ‌ర్ బాబు   రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స‌హించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌జా ప్ర‌భుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ,…

రాజకీయ అవసరాల బడ్జెట్‌..

2047 ‌నాటికి వికసిత  భారత్‌ ‌లక్ష్యంగా, పేదరికం నిర్మూలించే ప్రయత్నంగా పేదలు ,యువత ,రైతులు  మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని   ప్రకటిస్తూ,,, సామాన్యులకు మాటలు ,కార్పొరేటర్లకు  మూటల్లో వడ్డించే విధంగా గత బడ్జెట్లకు తీసుపోనీ  విధంగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని మహాకవి గురజాడ సూక్తి తో ప్రారంభించిన ఆర్థిక శాఖ…

కులగణన రూపం ఒకటి..సారం మరొకటి…

‘‘కులగణనపై రాహుల్‌ గాంధీకి ఉన్న విజన్‌ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ఆధిపత్య వర్గాల నాయకత్వానికి  లేదని తేలిపోయింది. 2021 లో జనగణన తో పాటు కులగణన చేపట్టేలా జనాభా లెక్కల సేకరణ విభాగాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖాలు చేసిన అభ్యర్థనను బిజెపి  వ్యతిరేకిస్తూ కులగణన కు సంబంధించి ఏలాంటి ఆదేశాలు…

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్

బీసీ కులగణన నివేదిక తగుల బెట్టడంపై అధిష్టానం సీరియస్ – ఈ నెల 12 వతేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 55రోజుల పాటు చేపట్టిన బీసీ కుల గణనకు వ్యతిరేకంగా వ్యాఖ్యతలు నివేదిక తగుల బెట్టడం, వరంగల్ బీసీ సభలో కాంగ్రెస్ పార్టీ…

వలస దారులను తిప్పి పంపడం కొత్తేం కాదు..

ఏళ్లుగా అక్రమ వసలదారులను పంపిచేస్తున్నఅమెరికా ఇది మన దేశానికే కాదు..అన్ని దేశాలకు వర్తిస్తుంది రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌ప్రకటన వలసదారులకు బేడీలు వేశారని విపక్ష ఎంపిల ఆందోళన న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు పక్రియ  కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ ‌జైశంకర్‌ ‌పేర్కొన్నారు.…

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్ధం

ప్రజాతంత్ర నెట్వర్క్,ఫిబ్రవరి 06:  రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రానున్న వరుస ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకుంది. ఇటీవల ఖాళీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలతోపాటు స్థానికసంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ పరంపరను కైవసంచేసుకునే దిశగా అధికారపార్టీ ప్రధానమైన ఈ రెండు అంశాలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణతోపాటు సమగ్ర సర్వే ఆధారంగా బిసీ…

యూజిసి నిబంధనలు దేశ సంస్కృతిపై దాడి

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాల జొప్పించే ప్రయత్నం డిఎంకె ఆందోళనలో రాహుల్‌ ‌విమర్శలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి06: ‌యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆరెస్సెస్‌  ‌చేస్తున్న ప్రయత్నం అని కాంగ్రెస్‌ ఎం‌పి, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ఇదే విషయాన్ని తాను…

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్‌

రహదారులకు రూ. 176.5 కోట్ల విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి06: జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి పథకం’ కింద తెలంగాణకు రూ.176.5 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద నిర్దేశించిన మైలురాయిని సాధించినందుకు రాష్ట్రాలు ప్రోత్సాహక మొత్తాన్ని పొందేందుకు అర్హులని, రాష్ట్రానికి జాతీయ రోడ్డు రవాణా శాఖ…

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం ప్రశంసలు

సమర్థవంతమైన కార్యాక్రమాలపై అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి ని వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం (ఔజుఖీ) ప్రత్యేకంగా అభినందించింది. సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్‌ అం‌శాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన,…

విసిల నియామకంలో యూజిసి పెత్తనం సరికాదు

– విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం – కేంద్రమంత్రికి కెటిఆర్‌ ‌వినతి పత్రం – ఎన్‌హెచ్‌ 365 ‌పొడిగించాలని గడ్కరీకి విన్నపం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నివేదించినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ మేరకు ఆయన దిల్లీలో డియాతో…