Prajatantra News 1

Prajatantra News 1

టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి…

జీసీసీలను గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా మార్చుతాం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది . గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం  హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం…

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం

మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ కు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం సాయంత్రం సిద్దిపేట…

తెలంగాణలోనూ దిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఫలితాలే…

బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే హామీలను నెరవేర్చాలి మాట నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదు సిఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని…

‌కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదు

•రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : కుల గణనఫై మాట్లాడే  అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం  మీడియా…

బర్డ్ ‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

ఎపి సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌ ‌పోస్టులు కోళ్ల లారీలను నిలిపివేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ  కలకలం సృష్టిస్తోంది . రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది . ఏపీ నుంచి వచ్చే కోళ్ల…

కరెంట్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు…

•రెప్పపాటు కూడా విద్యుత్‌  అం‌తరాయం కలగకుండా చూడాలి •డిమాండ్‌ ‌కు సరిపడా విద్యుత్‌ అం‌దించేందుకు సిద్ధం •1912 నెంబర్‌ ‌వినియోగదారులందరికీ చేరాలి •ఉత్తమ సేవలందించే సిబ్బందికి పురస్కారాలు •విద్యుత్‌ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 :  రానున్న వేసవిలో డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ ‌ను అందుబాటులోకి…

కబ్జాదారుల ఆటలకు చెక్‌..

హౌసింగ్‌ ‌భూముల రక్షణకు ద్విముఖ వ్యూహం •రెండు సంస్ధల నుంచి 18 ఎకరాలు స్వాధీనం •రూ. 25 కోట్లతో ప్రహరీల నిర్మాణం •శాటిలైట్‌ ‌మానిటరింగ్‌ ‌సిస్టమ్‌ ‌పర్యవేక్షణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్ర వరి 11: ప్రభుత్వ భూము లను అక్ర మంగా కబ్జా చేసే అక్రమా ర్కుల ఆటలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు పటిష్టమైన…

ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు…

జబల్‌ పూర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం ˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు ˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం…

‌దేవుడి పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోం

ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయండి అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి11:  దేవుడు పేరు చెప్పుకొని మంచి పనులు చేయాలని.. కానీ దాడులు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు సాగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి అమానవీయ…