Prajatantra News 1

Prajatantra News 1

ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలి

అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు కొనుగోళ్లపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 :  ‌రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి…

 8‌న మూసీ పరీవాహకంలో ముఖ్యమంత్రి పాదయాత్ర!

cm revanth reddy

అదే రోజు యాదాద్రిలో సీఎం రేవంత్‌ ‌పూజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ఈ ‌నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారని సమాచారం. భువనగిరి,…

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ ‌గాంధీ..

Rahul Gandhi comming Hyderabad today

కులగణనపై  సంప్రదింపుల సదస్సుకు హాజరు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 :  ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ నేడు హైదరాబాద్‌ ‌కు రానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ‌బోయిన్‌పల్లి లోని గాంధీ నాలెడ్జ్ ‌సెంటర్‌ ‌లో కులగణనపై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించనుంది. అయితే, ఈ…

డిగ్రీ విద్యార్థిని చెయ్యిని కోసిన ప్రేమోన్మాది

మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం… మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలింపు పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌ప్రేమోన్మాదులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల యువతులపై దాడులు పెట్రేగిపో తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి  మెదక్‌ ‌పట్టణంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద…

అవగాహన అవసరం!

Today is World Tsunami Awareness Day

సునామీలు అరుదుగా సంభవిస్తాయి. వస్తే మాత్రం మానవాళికి అమితంగా నష్టం చేకూరుస్తాయి. క్షణాల్లో ప్రాణాలను   కబళిలిస్తాయి. ఊరూవాడ మొత్తాన్ని ఏకం చేస్తాయి. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టానికి కారణ భూతాలు అవుతాయి. సునామీ లపై ప్రజలలో అవగాహన స్థాయి పెంచేందుకు ప్రతియేటా నవంబర్‌ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి పిలుపు…

కల్తీల లీలలు.. నాణ్యతకు తిలోదకాలు!

పట్టింపులేని అవినీతి నిరోధక శాఖలు ఎక్కడ, ఎప్పుడూ చూసినా అవినీతి దుర్వాసనలు గుప్పుమంటున్నాయి. అనాదిగా స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల వరకు అన్ని విభాగాల్లో/స్థాయిల్లో అవినీతి భూతం రెచ్చిపోతున్నది. వార్డు మెంబర్‌ నుంచి కేంద్ర మంత్రుల వరకు అన్ని విభాగాల్లో ఆయా స్థాయిలో అవినీతి చెదలు దేశ శ్రేయస్సును భోంచేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో…

సునామీలకు కారణాలేంటి?

Today is World Tsunami Awareness Day

అన్ని  భూకంపాలు సునామీలకు కారణం కావు…  నివారించడం సాధ్యం కాదా? సునామీని నివారించడం సాధ్యం కాదు. అత్యవసర సంసిద్ధత, సమయానుకూల హెచ్చరికలు, సమర్థవంతమైన ప్రతిస్పందన, ప్రభుత్వ సహాయం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవొచ్చు. 26 డిసెంబర్‌ 2004 నాడు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా పశ్చిమ తీరంలో సిమెలుయూ ద్వీపానికి ఉత్తరాన హిందూ మహాసముద్రంలో 6.8 నుండి…

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

కొత్త వోటర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

 ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్.. ఈనెల 28వ తేదీ తుది గడువు రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,34,26,323 కోట్లు 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు పెరిగిన యువ వోటర్ల సంఖ్య eci.gov.inవెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వోటర్లుగా చేరేందుకు…