Prajatantra News 1

Prajatantra News 1

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

భక్తుల రాకతో ఆలయాలు కిటకిట వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో…

‘‌హైడ్రా’ రంగనాథ్‌ ‌సారు.. జర ఇదర్‌ ‌దేఖో..!

జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద శిథిలావస్తకు చేరిన పూరతన బావి మురుగు నీటి కూపంగా మారిన వైనం పునరుద్దరించాలని సామాజిక కార్యకర్తల డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద ఉన్న చారిత్రక బావి శిథిలమై నీరు…

కాలపరిమితిలో సర్వే పూర్తి చేయాలి

survey should be completed within the time limit says cm revanth reddy

అధికారులకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ప్రధాన కార్యదర్శితో కలిసి క్యాంపు కార్యాలయంలో సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై అధికారులతో…

త్వరలోనే బిఆర్‌ఎస్‌ ‌నుంచి మరిన్ని చేరికలు

- PCC President Mahesh Kumar Goud

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలోకి త్వరలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఒకే పార్టీలో ఉండరని…

బిజెపి చిత్తశుద్ధికి ఒక పరీక్ష!

Can you inquire about Kaleswaram including Amrit tenders

అవినీతి వ్యవహారాల్లో కేంద్రం స్పందించేనా… అమృత్‌ టెండర్లతో సహా కాళేశ్వరంపైనా విచారించగలదా…? అవినీతి వ్యవహారాల్లో కేంద్రం ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతి వొచ్చిన సందర్భాల్లో విచారణలు జరగడం లేదు. అవినీతి నేతలను నిలదీయడం లేదు. కేసులు కూడా తెమలడం లేదు. కేవలం ఇడి, సిబిఐలు దాడులు చేయడం, జ్కెళ్లకు పంపడం, విచారణలు సాగడం, బెయిళ్లు…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

నేటి బాల్యమే-రేపటి భారతం

Donkey Palace Donkey Milk Scam

‘‘యావత్‌ ప్రపంచం నిద్రిస్తున్న వేళ, అర్థరాత్రి సమయంలో భారతదేశం తన స్వతంత్య్ర జీవనానికై మేల్కొంది. భారతదేశం కొరకు, మన ప్రజల కొరకు ముఖ్యంగా మానవజాతి సేవకు అంకితమవుతామనే ప్రతిజ్ఞకై ఈ పవిత్రక్షణంలో మనమంతా అడుగేద్దాం!’’అంటూ ఆగష్టు 15,1947 న మన స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని మరియు విదేశాంగమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతినుద్దేశించి ప్రసంగించారు.సుసంపన్న…

ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం!

Donkey Milk Scam

నేడు జాతీయ పత్రికా దినోత్సవం.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి సంవత్సరం నవంబర్ 16, 2023న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటును గౌరవిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నివాళులు అర్పించేందుకు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ…

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్టు

Maoist area committee member arrested

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌దుమ్ముగూడెం మండలం సీతానగరంలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్‌•ఎఫ్‌ 141 ‌బెటాలియన్‌ ‌సిబ్బంది మరియు స్పెషల్‌ ‌పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో ప్రయాణిస్తున్న  మావోయిస్టు  ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం పామేడ్‌ ఏరియా కమిటీకి అనుబ ంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘానికి చెందిన…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…