deccan.com

deccan.com

మనోహర మైన రాత్రి

మెల్ల మెల్లగా పడమర వాలుతుంది అర్థం కాని కాలం లా నీరాక ఎప్పుడొస్తావు మరీ… వెలిగే దీపాల కాంతిని చీకటి మింగేసింది నక్షత్రాలు  వెలిగి వెలిగి అలసి వెలసి పోయాయి మనోహరమైన… దృశ్యాలు మారుతున్నాయి లోకం తనస్థితిని మార్చు కుంటుంది మేఘాలు నలుపు నుండి తెలుపు లోకి చెట్లపై పక్షులు గూడు నుండి తొంగిచూస్తున్నాయి మనోహరమైన……

తోపుడు బండి

నేలపై తోపుడు బండి పుస్తకం విడిచి వెళ్ళింది సాధిక్ తో  పంచుకున్న పుస్తకాలను జ్ఞాపకంగా మిగిలించి వెళ్ళాడు ..! విడిచిన పుస్తకాల ఊపిరిని పీల్చుకుందాం..! ఒక్కొక్క ఊళ్లో ఒక్కొక అక్షరాలను చల్లుకుంటూ పుస్తకాల జ్ఞానాన్ని చరిత్ర నీడల్లో నిలిపి రాజధాని నుండి కుగ్రామం దాకా సాధిక్ తెచ్చిన పుస్తకం మనిషిలోంచి మనిషిలోకి స్రవించే పుస్తకం తరంలోంచి…

వాగ్దానాలు

పల్లవి చరణమున్న మాత్రాన పాట విశ్వ ప్రీతము కాబోదు తప్పిదాల కొలత నుండి తప్పించుకునే తిప్పలే వాగ్దానాలు రాబంధుల రాజ్యములో పావురానికీ ఇచ్చిన వాగ్దానాలే రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలు వాగ్దానాల వరద నిండిన మ్యానిఫెస్టో నీటి పై రాతలు అద్దము పై గీతలు రాక్షసుల వాగ్దానాలెప్పుడు ప్రజా రాజ్యాన్నీ ఇవ్వలేదు వాగ్దానాల ఓదార్పు కాదు దిశా…

గోరా జీవిత సర్వస్వం హేతువా దానికే అంకితం

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు “హేతువు” లేదా “కారణం” అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక…

సెమీ క్రిస్మస్‌ ‌వేడుకల నిర్వహణకు కమిటీలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌13: ‌డిసెంబర్‌ 25 ‌న క్రిస్మస్‌ ‌పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహిం చనున్న సెమీ క్రిస్మస్‌ ‌వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వ హణ, మరియు కమిటీ ఏర్పా టుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్‌ ‌బి.ఆర్‌అం‌బేడ్కర్‌ ‌రాష్ట్రసచివాలయంలోని తన…

అ‌క్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన

BRS protest against illegal arrests

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ ‌రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ ‌రెడ్డి వెంటనే విడుదల చేయాలని కోస్గిలో బీఆర్‌ఎస్‌ ‌నాయకుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బ్కెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.…

చిరస్మరణీయుడు కాళోజీ..

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు…

మాచినేనిపేట తండాలో.. మహిళ దారుణ హత్య

సొంత పొలంలో పూడ్చిపెట్టిన ఘనుడు అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ ‌రెహమాన్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 13:‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామంలో దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, మనస్పర్ధలు కారణంగా మహిళ…

జీవితాన్ని తెలంగాణ కోసం

అర్పించిన మహనీయుడు కాళోజీ ప్రజాకవికి కేసీఆర్‌ నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాం స్కృతిక గరిమను ప్రపంచా నికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ…

మహారాష్ట్ర ఎన్నికల ఖర్చులకు..తెలంగాణ సొమ్ము

Union Home Minister Bandi Sanjay Kumar

ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది అయినా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసానికి కుట్ర కులగణన పేరుతో ప్రజల ఆస్తిపై కన్ను నాగ్‌పూర్‌లో మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నాగ్‌పూర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌…