deccan.com

deccan.com

వీరుల గ‌డ్డ‌లో విద్రోహులు శిందే.. అజిత్ ప‌వార్‌… అశోక్ చ‌వాన్‌…

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

అబ‌ద్దాల పోటీలో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచే వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రి మోదీ… రైతుల రుణ‌మాఫీకి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. మ‌హారాష్ట్రలో రైతుల‌కు రూ.3 ల‌క్ష‌ల రుణ‌మాఫీ… కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించండి.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌యాగామ్‌.. భోక‌ర్‌.. సోలాపూర్‌: ఛ‌త్ర‌ప‌తి శివాజీ… జ్యోతి బాపూలే..…

కళల సౌధం కళ్ల ముందుకు..

19న కాళోజీ కళాక్షేత్రానికి ముహూర్తం  నెరవేరబోతున్న దశాబ్దాల కల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ప్రజాకవి కాళోజీకి ప్రతినిత్యం నిలువెత్తు నివాళి  (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఓరుగల్లు అంటేనే కళలు, కళాకారులకు పుట్టినిల్లు. కాని, వారి కళా ప్రదర్శనకు నేటికీ సరైన ఆడిటోరియం లేకపోవడంతో వేలాది మంది కళాకారులు దశాబ్దాలుగా తీవ్ర అసంతృప్తికి…

నేటి నుంచి గ్రూప్‌-3 ‌పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-3 ‌పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ‌ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

గుమ్మ‌డి వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 :  ప్రజా గాయకుడు గదర్ కుమార్తె  కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…

ఛత్తీస్‌ఘఢ్‌లో మ‌ళ్లీ కాల్పుల మోత‌

పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు ఐదుగురు మావోయిస్టులు హతం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు జవాన్‌లకు తీవ్రగాయాలు గాయపడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మొగింది. అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల తుపాకుల…

అధికారులపై దాడి ఘటనలో విచారణ

Additional DG Mahesh Bhagwat

అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 16: అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌తో రెండు గంటలకు పైగా అడిషనల్‌ ‌డీజీ…

‌ప్రభుత్వ విద్యాసంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ , ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 :  ‌సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్‌ ‌కనెక్షన్స్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు శనివారం  సంగారెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇం‌జనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  సమీక్షించారు.  ఎస్‌ఈ…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…

19‌న ప్రజాపాలన బహిరంగ సభ

Public administration public meeting

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ…