deccan.com

deccan.com

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

నేటి బాల్యమే-రేపటి భారతం

Donkey Palace Donkey Milk Scam

‘‘యావత్‌ ప్రపంచం నిద్రిస్తున్న వేళ, అర్థరాత్రి సమయంలో భారతదేశం తన స్వతంత్య్ర జీవనానికై మేల్కొంది. భారతదేశం కొరకు, మన ప్రజల కొరకు ముఖ్యంగా మానవజాతి సేవకు అంకితమవుతామనే ప్రతిజ్ఞకై ఈ పవిత్రక్షణంలో మనమంతా అడుగేద్దాం!’’అంటూ ఆగష్టు 15,1947 న మన స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని మరియు విదేశాంగమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతినుద్దేశించి ప్రసంగించారు.సుసంపన్న…

ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం!

Donkey Milk Scam

నేడు జాతీయ పత్రికా దినోత్సవం.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి సంవత్సరం నవంబర్ 16, 2023న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటును గౌరవిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నివాళులు అర్పించేందుకు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ…

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్టు

Maoist area committee member arrested

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌దుమ్ముగూడెం మండలం సీతానగరంలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్‌•ఎఫ్‌ 141 ‌బెటాలియన్‌ ‌సిబ్బంది మరియు స్పెషల్‌ ‌పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో ప్రయాణిస్తున్న  మావోయిస్టు  ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం పామేడ్‌ ఏరియా కమిటీకి అనుబ ంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘానికి చెందిన…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…

ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకన్ డ్రైవ్ కు ట్రాన్స్ జెండర్లు

cm revanth reddy

నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు…

నెహ్రూ నిర్ణయాలతోనే ప్రపంచ స్థాయికి భారత ఖ్యాతి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్‌ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతోనే  భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌ లో చాచా నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.…

విద్యార్థులే దేశ భవిష్యత్‌ ‌నిర్మాతలు

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి :ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14:  ‌విద్యా ర్థులే దేశ భవిష్యత్‌ ‌నిర్మాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సి ంహ అన్నారు. అమ్మాయిలు అభద్రతకు గురికావొద్దని, ధైర్యంగా అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని  ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించాలని ఆకాంక్షించారు. చిల్డ్రన్స్…