Prajatantra News 1

Prajatantra News 1

ఎన్ని ఇబ్బందులు వొచ్చినా ప్రజావాణి ఆగదు

కప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం.. కపోడు సాగుకు సోలార్‌ పంపు సెట్లు కడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చేం దుకు అహర్నిశలు కృషి…

రేవంత్‌రెడ్డి…ఓ బ్యాగ్‌ బాబ్జీ

దతెలంగాణ తల్లిని అవమానించిన దుర్మార్గుడు దతెలంగాణ తల్లి విగ్రహం కాదది, అది కాంగ్రెస్‌ తల్లి విగ్రహం దబిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మేళ తాళాలతో గాంధీభవన్‌ తరలిస్తాం ద20ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ రూపకల్పన బిఆర్‌ఎస్‌ నిరసనలో ఎమ్మెల్సీ దేశపతి ఘాటు వ్యాఖ్యలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టని…

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. అడుగు ముందుకు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వొచ్చిన వెంటనే  అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్‌ సర్కార్‌.  అలా  ఆరు గ్యారంటీలే ఆలంబనగా ఆత్మవిశ్వాసంతో  రేవంత్‌ సర్కార్‌ కదం తొక్కుతోంది. వంద రోజుల్లో…

అశ్లీలత, అసభ్యత పై ప్రభుత్వ ఉదాసీనత వైఖరి

నిన్న నందికొట్కూరు లో  ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు. మంటలు  తట్టుకోలేక మాడి  మసై పోయిన  చిట్టితల్లి…  లడ్డు కల్తీ పై స్పందించిన సనాతన వాదులు మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసలపై స్పందన కరువయ్యింది. ఒక వైపు   విద్యార్థులలో మానవ విలువలు, సంస్కృతి వారసత్వం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు చాగంటి…

సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర

వెంటనే పెండింగ్‌ ‌బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…

‌ప్రజల ఆకాంక్షలకు, సంస్కృతికి ప్రతిరూపం

తల్లికి కిరీటం ఉంటుందని ఎక్కడా చూడలేదు •సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మల స్ఫూర్తి •అందరితో చర్చించిన తర్వాతే.. తల్లి విగ్రహానికి రూపకల్పన •రాజకీయాలు మాని విగ్రహావిష్కరణలో పాల్గొనండి •ఇక నుంచి డిసెంబర్‌ 9‌ననే తెలంగాణ ఆవిర్భావం : అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9: ‌రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు…

ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అధికారంపైనే తాపత్రయం ిఅసెంబ్లీలో వారు వ్యహరించిన తీరే దీనికి నిదర్శనరిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ప్రజాప్రభుత్వంలోనే పౌరులకు భావస్వేచ్ఛ

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాటి యూపీఏ చైర్పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కేంద్ర హోం మంత్రి…

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..

తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం • ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు •తెలంగాణలో గత పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం. •కన్నతల్లి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం •తెలంగాణ కవులు, రచయితలకు  సముచిత గౌరవం •త్వరలో 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు పురస్కారం •తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌,…

‌విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు

సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 09:‌ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని…