NEWS

NEWS

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ‌మొదలు మధ్యాహ్నానికి తేలనున్న ట్రెండ్‌ ‌తమ విధానాలు నచ్చేవారితో పొత్తు : కుమారస్వామి కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపు అన్నది నేడు తేలనుంది. 10న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ‌శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల…

Hindu Ekta Yatra హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’

లక్ష మంది వస్తారని అంచనా    నేడు జగిత్యాల బంద్ కు పిలుపు  ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

సమ్మెలో పంచాయతీ కార్యదర్శులు

పల్లెల్లో పేరుకుపోతున్న సమస్యలు -15వ రోజుకు చేరిన కార్యదర్శుల నిరసనలు -వసూలు కాని ఆస్తి, నల్లా పన్నులు : ఇబ్బందుల్లో సర్పంచులు -ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వీసును రెగ్యులరైజ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 15 రోజులుగా…

యాసంగి జొన్న పంటకు మద్దతు ధర 

సీఎం కేసీఅర్ నిర్ణయం..ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్రజాతంత్ర మే 12:రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ,  2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను…

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు  చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్‌ ‌కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు.…

నాటి ఉద్యమ స్పూర్తితోనే  నేటి సమ్మె…

తెలంగాణ స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం ఈ నేలపై కొనసాగింది. .1969,1996, 97,98 నుంచి 2009 ,2104 వరకు పోరాటాలు దశలవారీగా స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగాయి. తెలంగాణ స్వరాష్ట్ర సాధన పక్రియను ఏర్పాటు చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరిగిన భావజాల వ్యాప్తి పోరాటం 2009 నాటికి బలంగా చేకూరింది. 2009 తెలంగాణ…

దక్షిణాదిలో బిజెపికి పరీక్షా సమయం .. !

కర్ణాటక అసెంబ్లీ   ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. ఇవిఎంలను లెక్కిస్తే తప్ప ఎవరు నెగ్గారో తేలదు.. బిజెపి మాత్రం తాము సర్వేలను నమ్మమని, అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రధానంగా దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే.  ఇక్కడ ఓటమి…

చెట్టు ఎక్కి కల్లుతీసిన మంత్రి

పెరిగి పెద్దవైన గిరక తాటిచెట్లు తాగి వావ్‌ అం‌టూ కితాబునిచ్చిన ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్‌ ‌సూపర్‌ అం‌టూ కితాబిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పర్యటించారు. గ్రామంలో  గిరక తాటి చెట్టు…

బెదరింపులు ఆపి చర్చించండి

జెపిసిలకు మద్దతు తెలిపిన కోదండరామ్‌ బెదిరింపులు ఆపి చర్చలు జరిపి  జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల,  ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని టీజేఎస్‌ ‌చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల, ఓపిఎస్ల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి…

‌దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు  కేజ్రీవాల్‌ ‌సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :‌దిల్లీ  పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ ‌పెత్తనానికి…