NEWS

NEWS

లక్ష్యాలు ఉన్నతమే – ఆచరణే అయోమయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో బోధనాభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే!కానీ వాటి అమలుకోసం రూపొందించిన కార్యాచరణ లలో లోపాలను సవరించుకోవల్సివుంది. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రూపొందించి , అమలు చేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే కానీ అవి బడులను క్యాలెండర్‌ ‌సమయాన్ని గందరగోళ పరిచేది కాకూడదు.లిఎల్‌.ఐ.‌పిలి కార్యాచరణ…

మోదీ సభలో సిఎం పాల్గొనకపోవడంపై ఆగ్రహించిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆహ్వానించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనక పోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస మర్యాదను కూడా పాటించడం లేదని ఆయన విరుచుకు పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హాజరు కాకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. 29 సంవత్సరాల…

వరంగల్‌కు వొచ్చిన నాల్గవ ప్రధాని

దేశ చరిత్రలో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. సాహిత్య ఆధ్యాత్మికతకు ఇక్కడ ఎంత పేరుందో, పౌరుషానికి ఇది పెట్టింది పేరు. చరిత్రలో అనేక ఉద్యమాలకు వరంగల్‌ ‌ముందు వరుసలో నిలుస్తూ వొచ్చింది. అలాంటి నగరానికి ఇప్పటివరకు నలుగురు ప్రధానులు రావడం విశేషం. భారత తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ రెండు పర్యాయాలు ఈ చారిత్రక…

బిజెపి నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి?

అందుకే మోదీ సభకు డుమ్మా విజయశాంతితో మాట్లాడే ప్రయత్నం చేసిన సోనియా? వివేక్‌, ‌విజయశాంతితో బిఆర్‌ఎస్‌ ‌నేతల సంప్రదిపులు? ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8: బిజెపి ఫైర్‌‌బ్రాండ్‌, ‌జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ నాయకత్వం నాయకత్వంపై…

అధికారం కోసం అసత్యాలా మోదీ జీ ?

  ఏం లేనోనికి ఎతులెక్కువ .. అనేది తెలంగాణ జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఒక నానుడి.  విషయం ఉండని వారే మాటలు ఎక్కువ చెబుతారని దాని భావం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అనేక మార్లు ఈ సామెతను వాండ్ల ప్రవర్తనను బట్టి ఉచ్చరించిన సందర్భం. లోకసభ ఎన్నికల్లో నాలుగు…

ధరల‘మాట’

ఎప్పుడే దినుసుకు రెక్కలొస్తాయో తెలియదు. నిన్న మొన్న ఇరవై పలికిన టమాట నేడు నూటనలభై. పచ్చిమిర్చికీ కోపమే ముప్ఫై పలికిన ఆ కారం కూరగాయ నూటఇరవైకి ఎగబాకింది. వర్షాల్లేవన్నారు, అందుకే సరుకు లేదన్నారు. మరి ఎక్కువ ధర పెడితే ఎలా దొరికేస్తోంది. ఇది చీకటి వ్యాపారి మాయాజాలం. పదవుల్లో ఉన్నోరితో కలిసి ఆడుతున్న జూదం. ఏ…

చేతన

ఉచితాల ఊసులు ఊటలా ప్రసంగాలు ఊరుతున్నాయి జనం కాసులకు అధికార వారసులై డాబు దర్పంతో తూగుటుయ్యలలూగ రకరకాల మదగజాల ధ్వజాల ఊరేగింపులు… సామాన్యుడి ప్రగతి రథసారథులు కావాలని కల్లబొల్లి ప్రసంగాలు స్వేచ్ఛ చేపలపైఆశల వల విసురుతున్నారు త్రికూట కూటమి… ఓటు ఎవరికి జరుగు బాటు ఓటు ఎవరికి గెలుపు బాట చేతనలోకి ఓటరు రావాలి సామాన్యజనుల…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు స్థాయికి సింగరేణి నికర లాభాలు

2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు ప్రకటించిన సంస్థ ఛైర్మన్‌ ‌మరియు ఎండీ శ్రీధర్‌ ‌గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర…

గిడ్డంగుల కార్పోరేషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ ‌భార్య రజని

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ ‌చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం అయ్యింది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్‌ ‌భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్‌…

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…