NEWS

NEWS

కేసీఆర్‌ ‌ది 30 శాతం కమీషన్‌ ‌సర్కార్‌

థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్ల నిర్మాణంలో రూ. 15 వేల కోట్ల దోపీడీ 24 గంటల ఉచిత విద్యుత్‌పై రైతు వేదికల్లో చర్చకు సిద్ధం ఈ సవాలుకు కేటీఆర్‌ ‌సిద్ధమా? 24 గంటల కరెంట్‌ ‌సింగిల్‌ ‌ఫేజ్‌ అని సీఎండీని ఒప్పుకున్నారు ఉచిత విద్యుత్‌ ‌ముసుగులో కేసీఆర్‌ అవినీతి దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం…

జిల్లా కేంద్రాల్లోనూ జనరల్‌ ‌బస్‌ ‌పాస్‌

పల్లె వెలుగు బస్సుల్లో అమలు కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నిజామాబాద్‌,‌నల్లగొండ టౌన్లకు వర్తింపు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్‌ ‌బస్‌ ‌పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నిజామాబాద్‌, ‌నల్లగొండ జిల్లా…

రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

రేవంత్‌ ‌వ్యాఖ్యలపై రైతులతో కలిసి ఆందోళన మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు మేరకు రైతు సమావేశాల నిర్వహణ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్న మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపుమేరకు సోమవారం…

తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, ‌జయశంకర్‌, ‌ములుగు, భదాద్రి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు…

రాహుల్‌ ‌గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదు

ప్రజలతో మమేకమై తిరిగే నేత…పబ్బులు, క్లబ్యులు అని విమర్శించడం అవివేకం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్‌ ‌కెసిఆర్‌ ‌కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడే..! మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ‌ఖమ్మం(ఎర్రుపాలెం)/జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 17 : పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ ‌వరకు పాదయాత్ర చేసిన…

నియోజకవర్గ ప్రజలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలంటూ పట్టు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని విధాలుగా మోసం చేసారని సోమవారం నాడు భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో స్థానిక ఎంఎల్‌ఏ ‌పొదెం వీరయ్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.…

రేషనలైజేషన్‌ ‌పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు

కనుమరుగు కానున్న కౌన్సిలింగ్‌ ‌సేవలు చాపకింద నీరులా ఎయిడ్స్ ‌మళ్లీ ప్రబలే ప్రమాదం రావుల రాజేశం, లెక్చరర్‌ ‌హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ‌పేరుతో ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్‌(ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేషనలైజేషన్‌ ‌పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్…

ఖబర్దార్ బిఆర్ఎస్ పార్టీనాయకులరా.. ఎల్లకొండ గ్రామo కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధించింది : నవపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 17: నవాబు పేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఎల్లకొండ గ్రామానికి 80 శాతం పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సోమవారం ఎల్లకొండ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆయన…

కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రభుత్వ శాఖలలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారని,గ్రామ పంచాయితీ కార్మికులు ఎం పాపం చేశారని,వారిని పర్మినెంట్ చేయడం లేదని సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచాల మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ…

3 కోట్లతో ప్రతి కాలనీలో సిసి రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు : ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర జులై 17: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామంలోని పొలాలకు వెళ్లే ఫార్మషన్ రోడ్లను దాదాపు మూడు కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఎమ్మెల్యే యాదయ్య ప్రోత్సాహంతో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరిగిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో…