NEWS

NEWS

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

జీఎస్టీ ఘన విజయం

సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25’ను ప్రవేశపెడుతూ, జిఎస్టి వాణిజ్యం, పరిశ్రమలకు సమ్మతి భారం కలిగించడంతో పాటు, లాజిస్టిక్స్‌ ఖర్చును తగ్గించిందని, అదే సమయంలో సామాన్యుడిపై పన్ను…

9 ప్రాధాన్య అంశాల ఆధారంగా… వ్యవసారంగానికి పెద్దపీట

న్యూ దిల్లీ, జూలై 23 : కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు..కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను…

పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం బడ్జెట్‌ ‌కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు న్యూదిల్లీ,జూలై23: 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు…

బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట

అందుకే కస్టమ్స్ ‌డ్యూటీ తగ్గింపు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై23: బంగారంపై బడ్జెట్‌లో కస్టమ్స్ ‌డ్యూటీ కోత కొను గోలుదారుల్లో సంతోషం నింపగా.. ఇప్పటికే భారీగా కొను గోలు చేసిన మదు పరుల్లో కలవరం రేపింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే పుత్తడిపై పట్టు సడలించినట్లు చెబుతోంది. ఈ అంశంపై…

‌ప్రజావాణిలో మొత్తం 606 దరఖాస్తులు

హైదరాబాద్‌, ‌జూలై 23: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 606 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 108, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 106, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 64, హౌజింగ్‌కు సంబంధించి 115 దరఖాస్తులు,  మైనారిటీ సంక్షేమంశాఖకు సంబంధించి 38,…

శ్రీ‌రాంసాగర్‌కు జలకళ

భారీగా వొచ్చి చేరుతున్న వరదనీరు నిజాబాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై23: శ్రీరాంసాగర్‌ ‌జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు  భారీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్‌ ‌ఫ్లోలో 532 క్యూసెక్కులుగా…

నీట్‌ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌నిజమే

కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు మళ్లీ పరీక్ష నిర్వహించడం కుదరదు దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వైవి చంద్రచూడ్‌ ‌స్పష్టీకరణ న్యూదిల్లీ,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు  అభిప్రాయ పడింది. నీట్‌ అం‌శంపై విచారణ ముగియడంతో  సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ ‌మళ్లీ నిర్వహిం చాలన్న…

యథేచ్ఛగా చట్టసభల దుర్వినియోగం!

రాజ్యాంగం మార్గ నిర్దేశనం చేసినా   సాగిపోతున్న రాజకీయ ఫిరాయింపులు భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద జాఢ్యం ఫిరాయింపులు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుతో, మ్యానిఫెస్టోతో గెలిచిన తర్వాత ఐదు నిమిషాలు గడవకుం డానే మరో పార్టీలోకి ఫిరాయించే రాజకీయ నేతల చరిత్ర భారతీయుల కు కొత్త కాదు. భారత రాజ్యాంగం చాలా పటిష్ట…

పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?

పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…