NEWS

NEWS

పటాన్‌చెరు టికెట్ పై సీఎం పునరాలోచించాలి 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ నుండి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన…

ఎల్. బి .నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 22: నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ మేరకు టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఖరారు కాగా బిజెపి అభ్యర్థి ఎవరో…

ఆత్మ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఆత్మ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వలని తెలంగాణ ఆత్మ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు అదావత్ కృష్ణ నాయక్, ఆత్మ అసోసియేషన్ ట్రెజరీ జ్యోతి లక్ష్మిలు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము గత…

నాంపల్లి అసెంబ్లీ స్థానం ముదిరాజులకు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : నాంపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు ముదిరాజులకు అవకాశం కల్పించాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నేత కోమల రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో…

రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల…

సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ ‌వేదిక

సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 22 : ‌దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్‌’(‘‌బ్రిక్స్’) ‌పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…

గిరిజన మహిళపై థర్డ్ ‌డిగ్రీ కేసు

హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్‌ ‌జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్‌ ‌ప్రిన్సిపల్‌…

కాంగ్రెస్‌ ‌గెలుస్తుంది…రూ.4 వేల పెన్షన్‌ ఇస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది..నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ ‌బాధితులకు, పైలేరియా, డయాలిసిస్‌ ‌పేషంట్లకు నెలకు రూ.…

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…