NEWS

NEWS

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

ఇ‌స్రోకు అభినందనలు

చంద్రయాన్‌-3 ‌విజయంపై ఆనందాతిరేకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ‌ల్యాండ్‌ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన…

చంద్రయాన్‌-3 ‌విజయంపై ప్రధాని భావోద్వేగం

నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రయాన్‌ ‌విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్‌…

జయహో ఇస్రో

చందమామకు చేరువైన భారత్‌ విజయవంతంగా దక్షిణధృవంపై కాలు ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా దింపిన విక్రమ్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట ల్యాండింగ్‌ చంద్రయాన్‌-3 ‌మిషన్‌ ‌గ్రాండ్‌ ‌సక్సెస్‌ ఇ‌స్రో శాస్‌‌త్రవేత్తల ఆనందోత్సాహాలు ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు (ఇంటర్నెట్‌ ‌డెస్క్ ‌ప్రజాతంత్ర ): చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్‌ ‌ముద్దాడింది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో…

ప్రపంచ ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ మేధావి సీఆర్ రావు క‌న్నుమూత‌

భారత్‌కు చెందిన గణాంక, గణిత శాస్త్రవేత్త సీ ఆర్ రావు వయసు సంబంధిత అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డు సీఆర్ రావును వరించింది. అనేక…

చంద్రుని పై మువ్వన్నెల జెండా రెపరెపలు ..

భారతదేశానికి చెందిన చంద్రయాన్‌-3 ‌చంద్రుని దక్షిణ ధ్రువంపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్‌ అయింది. విజయవంతమైన మూన్‌ ‌మిషన్‌ అమెరికా , చైనా మరియు పూర్వ సోవియట్‌ ‌యూనియన్‌ ‌తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ‌ల్యాండింగ్‌ ‌సాధించిన నాల్గవ దేశంగా భారత్‌ ‌జాబితాలో చేరింది..చారిత్రాత్మక చంద్ర దర్శనానికి ముందు దేశవ్యాప్తంగా పార్టీలు మరియు ప్రార్థనలు…

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : సమైక్యాంధ్ర పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రూ.…

మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డికి మంత్రి సంతాపం

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తండ్రి జిల్లెల గూడ గ్రామ మాజీ సర్పంచ్ తీగల సత్యనారాయణ రెడ్డి భౌతికకాయానికి  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందిన తీగల సత్యనారాయణ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

అవనగల్లులో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ బిజెపి శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా కల్వకుర్తికి తరలి వెళ్తున్న బిజెపి నాయకులను ఆమనగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్…

గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను నిరసిస్తూ అమాయక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా…