కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు

కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తనిఖీలే లేవు కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇర్రిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : రాష్ట్ర అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్…







