NEWS

NEWS

మరో రెండు గ్యారంటీల అమలు

*27 లేదా 29వ తేదీన ప్రారంభం* *గృహ లక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు* *విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష* గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ…

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం

మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి పర్యటన కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొడంగల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు.…

అక్రమార్కులకు ఓ గుణపాఠం !

చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి జనవరి 30న జరిగిన ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు రద్దు చేసి గతంలో ప్రకటించిన బీజేపీ అభ్యర్థికి బదులు ఆప్‌-కాంగ్రెస్‌ అభ్యర్థిని విజేతగా సుప్రీంకోర్టు ప్రకటించడం అన్యాయంపై న్యాయం మరోసారి గెలిచింది అని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. చారిత్రాత్మకమైన తీర్పు అక్రమార్కులకు ఓ గుణపాఠం లాంటిది. ప్రధాన న్యాయమూర్తి డి…

ఫెయిల్డ్‌ ‘ఆపరేషన్‌ లోటస్‌’

అనునిత్యం సత్యం, న్యాయం, ధర్మం అని  సమతా ప్రవచనాలు వల్లించే భారతీయ జనతా పార్టీ అందుకు విరుద్ధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని తనకు అనుకూలంగా లేని ఆయా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో అత్యుత్సాహాన్నీ ప్రదర్శించడం అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.   ‘కేంద్ర ప్రభుత్వం కావాలి అని దేశంలోని అనేక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని విజ్ఞులైన ప్రజలు…

మేడారం జాతర : ఆదివాసీ..వనవాసీ విముక్తి పోరాట చరిత్ర!

వీరోచిత తిరుగుబాటుకే కాదు… గొప్ప సంకల్ప బలానికి ప్రతీక!  ‘‘మేడారం జాతర అంటే రాజరిక వ్యవస్థపై విముక్తి కోసం సాగిన వీరోచిత తిరుగుబాటుకే కాదు. గొప్ప సంకల్ప బలానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రెండేళ్లకోమారు జరిగే  ఈ జాతరలో సమ్మక్క-సారక్కలను స్మరించి సంకల్పం పూనుతుంటారు. ప్రకృతి ఆరాధన కనిపించే ఈ జాతరలో ఎక్కడా విగ్రహారాధాన కన్పించక…

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు

ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు సీఎండీ ఎన్‌.బలరామ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : సింగరేణి కాలరీస్‌లో ఖాలీగా ఉన్న…

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

మేడారం జాతర అద్భుతం

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల…

ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వండి

నిధులు ఎలా సమకూరుస్తారో ప్రజలకు చెప్పండి …ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో జీవితాలు మారవు మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారు… బిఆర్‌ఎస్‌ ఓడినా పెద్దగా నష్టం లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను…

గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు..

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: సారలమ్మ రాకతో మేడారం మహా జాతర తొలి ఘట్టానికి పునాదులు పడ్డాయి. తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామం నుంచి  సాయంత్రం ఐదు గంటల సమయంలో సమ్మక్క కూతురు అయిన  సారలమ్మను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పీవో అంకిత్‌, ఎస్పీ శబరీష్‌ ల ఆధ్వర్యంలో సారలమ్మ ప్రధాన పూజారి…