NEWS

NEWS

మీ సేవలు ప్రశంసనీయం ..!

బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు  మంగళవారం జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు తెలంగాణ భవన్ లో    భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామరావు వివిధ అంశాల పైన మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం…

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకులకు పలు సూచనలు     డిసెంబర్ 8,9 తేదీలల్లో    భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను  సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు  .. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. “అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి.. సమ్మిట్…

సనత్ నగర్  టిమ్స్  లో వైద్య సేవలు ఎప్పుడు ..?

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు     నెల రోజుల్లో టిమ్స్ సనత్ నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తి. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్…

‘అరైవ్ అలైవ్’.. చలి కాలంలో డ్రైవర్లు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు

 అవగాహన కార్యక్రమంలో భాగంగా  రహదారి భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ సూచనలు  తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు…

మహిళలు, పిల్లల అక్రమ రవాణ నివారణకు చర్యలు  

‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ ప్రారంభించిన    డీజీపీ  బి. శివధర్ రెడ్డి మహిళా భద్రతా విభాగం ద్వారా ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ (TOT) ప్రారంభించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీఐడీ మరియు  మహిళా భద్రతా విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  మహిళా భద్రతా…

  మానవ రూపంలోని దేవుడు..!

  భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భగవాన్ సత్య సాయిబాబా  ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  తెలిపారు. సాయిబాబా  శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు…

జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిబింబించిన భారత్ ప్రాధాన్యతలు 

   భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన   దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి.  ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు…

తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణం

బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై డిజిపి అభినందనలు* ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి హృదయపూర్వక…

సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా సమాచారం తో వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు.…

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం: 42 మంది భారతీయ యాత్రికులు మృతి ఈరోజు (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 42 మంది యాత్రికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద వివరాలు: * తేదీ ,సమయం:…