NEWS

NEWS

స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

ఇజ్రాయెల్ గాజా నివాసితులకు ‘చివరి హెచ్చరిక’

గాజా స్ట్రిప్‌లోని నివాసితులకు ఇజ్రాయెల్ సైన్యం (IDF) ‘చివరి హెచ్చరిక’ లేదా ఖాలీ  చేయమని ఆదేశాలను జారీ చేయడం ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణలో ఒక కీలక పరిణామం. ఈ హెచ్చరిక  ఇజ్రాయెల్ తన సైనిక చర్యను మరింత తీవ్రతరం చేయబోతున్నదనీ, ముఖ్యంగా హమాస్‌కు బలమైన స్థావరం ఉన్నట్లు భావించే ప్రాంతాల్లో ఇది జరుగుతుందని సూచిస్తుంది.…

రాష్ట్ర నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి

  1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి బి శివధర్‌రెడ్డి తెలంగాణ నూతన డీజీపీ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు డీజీపీ కార్యాలయంలో శివధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పై స్వీయ నియంత్రణ అవసరమని హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు…

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

 మూడు దశల్లో పోలింగ్  తెలంగాణలోని రూరల్ స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) రెండవ సాధారణ ఎన్నికల (2nd Ordinary Elections to Rural Local Bodies) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రెస్ నోట్ విడుదల చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల…

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బతుకమ్మ కుంట కు మాజీ ఎం పి వి.హనుమంత రావు పేరు ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి పాఠం…

ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్..100 % సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధించడం మరియు చైనా భారతీయ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని 30% నుండి 0%కి తగ్గించడం వంటి ఈ రెండు కీలక వాణిజ్య నిర్ణయాలు.. భారతీయ ఔషధాలపై అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం ఈ రోజు చర్చనీయాంశం: ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్,…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రత్యేక బస్సులు 

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని   ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతాలైన ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, ఆరాంఘ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచిస్తూ  ప్ర‌తి బ‌స్ స్టేష‌న్ లోనూ ప్ర‌త్యేక…

 సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

  దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు…

ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా ..!

  “రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం..  ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది..”   భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తి…