ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిన కెసిఆర్
పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అబద్ధాలతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన కెసిఆర్ కరువు వొచ్చిందే బిఆర్ఎస్ పాలనలోనే అన్న మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: కెసిఆర్ హయాంలో ఇరిగేషన్ రంగం సర్వనాశనం అయ్యిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ…



