ఛత్తీస్ఘఢ్లో భారీ ఎన్కౌంటర్

నలుగురు మావోయిస్టులు మృతి కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్ 02 : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజా పూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…


