NEWS

NEWS

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టులు మృతి  కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 02 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ

 నేడు ఛత్రపతి శివాజీ వర్ధంతి ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని…

కడియం పోయాక పార్టీలో జోష్‌ కనిపిస్తోంది..

పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలి కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్‌ అగ్నిగుండమే.. వరంగల్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు బీఆర్‌ ఎస్‌ నుంచి  కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్‌ కనిపిస్తోందని,  పదేళ్లుగా పదవులు పొంది..  కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి…

మనం మరచిన తెలంగాణ ‘‘వైతాళికులు’’

తెలుగు నాట బహుముఖ ప్రజ్ఞ కళ స్ఫూర్తి పొందే మహానుభవులు చాల మందే  వున్నారు వారంతా నచ్చిన రంగాలలో మాత్రమే నిష్ణాతులు.అయితే విభిన్న రంగాలలో తమ సత్తా చాటి తెలుగు నాట తొలి తెలుగు పత్రికను స్థాపించిన మహనీయులుగా మాజీ ప్రధాని పీవీ చెప్పేవరకు ఎవరు పెద్దగా వారి గురించి తెలుసుకోలేక పోయారు. కీర్తిశేషులు  భారతరత్న…

కెసిఆర్‌ ప్రజల్లోకి రాగానే కాళేశ్వరం నీరు వొదిలారు

ఇన్నాళ్లూ విమర్శలు చేస్తూ కాలయాపన చేశారు   ముందే మేల్కోని వుంటే పంటలు కాపాడుకునే వారు నల్లగొండలో కెసిఆర్‌ పర్యటనల తరువాత ప్రజల్లో పునరాలోచన  రేవంత్‌కు నల్లగొండ, ఖమ్మం నేతలతోనే ముప్పు పార్లమెంటరీ స్థాయి సమీక్షలో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు నల్లగొండ,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: కాళేశ్వరంపై అవాకు లు చవాకులు పేలిన వారే.. కెసిఆర్‌ రైతల…

బహుజనులు ఎటువైపో తేల్చుకోవాలి

ఆచారం చెప్పిన హరిదాసు అదే కూటికి ఎగబడినట్లు, సాధారణ  ఎన్నికలు నోటిఫికేషన్‌ జారీ అయింది, ఇప్పటికే అన్ని పార్టీల  టికెట్‌  ఖరారైంది.   వైఎస్‌ఆర్‌ పార్టీ  రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ,   కేవలం రెండు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం ముప్పై శాతం పైగా సీట్లు కేటాయించారు.…