NEWS

NEWS

రాధాకిషన్‌ రావుకు 12 వరకు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాంపిగ్‌లో ఒక్కొక్కరే బయటకు వొస్తున్న బాధితులు షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. నేటితో రాధాకిషన్‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి…

వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా!

అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం.. మహిళా రైతులకు శిక్షణ ఇవ్వాలి.. వ్యవసాయమే భవిష్యత్‌ తరాలకు భరోసానిస్తుందని   ఇటీవల  జాతీయ వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత పనిముట్లు పరికరాల  ప్రదర్శనలో పాల్గొన్న సందర్బంగా అవగతమైంది .  ఆ ప్రదర్శనలో అత్యాధునిక వ్యవసాయ ఉద్యాన  సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణ కు సంబంధించిన యంత్ర…

పీడిత ప్రజల ఆదర్శప్రాయుడు ఫూలే ..!

మహాత్మా జ్యోతిరావు ఫూలేను అనేక విశేషణాలతో సంబోధించడం ఆనవాయితీగా వస్తుంది. ఆధునిక భారతీయ జాతిపిత, భారత మార్టిన్‌ లూథర్‌, నిజమైన మహాత్ముడు ఆయన. గాంధీజీ, దయానంద సరస్వతి వంటి వారికీ స్ఫూర్తిదాత, భారత స్త్రీల ప్రథమ ముక్తిదాత బుద్ధుడు, కబీర్‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు స్ఫూర్తి అని, నాటి రోజుల్లో  శూద్రులు ఎవరు? అనే…

రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 08 : నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు…

కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు

మళ్లీ రైతులను రెచ్చగొట్టే పనిలో బిఆర్‌ఎస్‌ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి విమర్శ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ దొంగ ఏడ్పులు ఏడ్వాల్సిన అవసరం లేదన్నారు. కరువుకు తామే కారణమంటూ…

నూతనాశయాలకు యుగాది

ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది (‘’సంవత్సరం ప్రారంభం’’ అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ‘’నూతన సంవత్సర’’దినం. హిందూ క్యాలెండర్‌ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్‌ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున…

ఉగాది శోభ!

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.. క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది సకల శుభాల తెలుగు వారి నూతన సంవత్సరమిది! శిశిరపు పొర తొలగి వసంత శోభ చిగుర్లు తొడిగే వేళ మామిడి పువ్వుకు మాట వస్తుంది కోయిల గొంతుకు కూత వస్తుంది వేపకొమ్మకు పూత వస్తుంది పసిడి బెల్లానికి పలుకు వస్తుంది ఉరుకుల పరుగుల…

పంచాంగం ప్రాధాన్యత

‘‘కాల సృజతి భూతాని, కాలస్సంహరతే ప్రజా: కాలము చరాచర సృష్టికి, సృష్టి అంతానికి మూలాధారం. అందుకే కాలాన్ని దైవంగా  భావిస్తారు. అలాంటి కాలాన్ని గురించి తెలుసుకు నేందుకు ఉపయోగపడే సాధనమే పంచాంగము. పంచాంగము అనగా పంచంఅంగము. కాలము యొక్క ప్రధాన అంగాలైన, విభాగాలైన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అయిదు అంగముల గురించి…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి…

తెలుగు వాకిట విరబూసిన ఆశల హరివిల్లు!

అహం అందలమెక్కి,చిందులేస్తున్న వర్తమానంలో ఆత్మీయతలకు చోటెక్కడ? కరెన్సీ కాగితాలను ప్రేమించే కలి కాలంలో విలువలకు నీడెక్కడ? వ్యక్తిత్వాలకు విలువెక్కడ? స్వార్ధంలో మునిగి, అవినీతిలో స్నానమాడే సకల అవలక్షణాల సమాహారమైన సమాజంలో వెలుతురు కంటికి కంటగింపుగా మారింది.చీకటి పరదాలు చిద్విలాసం చేస్తున్నాయి. ఆశ ఆకాశానికంటితే అవకాశం పాతాళంలో దాగుని రారమ్మని పిలుస్తుంటే, అందుకోలేని అసహాయత నిరాశకు గురిచేస్తుంటే,…