NEWS

NEWS

వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’

అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది…

వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’

అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది…

24న ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు

ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఒకేసారి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28…

24న ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు

ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఒకేసారి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…