NEWS

NEWS

24న ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు

ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఒకేసారి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…

విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!

యుఏఈ, అరేబియన్‌ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా  దుబాయ్‌ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…

మానవ మనుగడకు సవాలుగా మారిన కాలుష్యం!

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. పంచభూతాలలో ఒకటిగా,  భారతీయ సంస్కృతిలో భూమి భూదేవతగా భావించబడి, పూజింప బడడం కనిపిస్తుంది.  భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా,  కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగా హన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై…

ధరిత్రిని కాపాడుకుందాం!

పర్యావరణ పరిరక్షణకు మద్దతునిచ్చేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా పుడమితల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు.’’భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు కానీ వారి కోరికలు తీర్చ లేదన్నారు’’ మహాత్మా గాంధీ.ఈ భూమి సకల జీవులకు నెలవు. భూమి అంటే మట్టి మాత్రమే కాదు ,కోటానుకోట్ల జీవరాశులకు జీవవైవిద్యానికి…

గురుకులాల్లో  కలుషిత ఆహారం..

ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ  మాజీ మంత్రి హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ…మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో…